Category ప్రత్యేక వ్యాసాలు

లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలి

2023 సంవత్సరానికి గాను ఆర్థికశాస్త్రములో ప్రతి ష్ఠాత్మక నోబెల్‌ ‌బహుమతిని అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, ప్రొఫెసర్‌ ‌క్లాడియా గోల్డిన్‌ ‌కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్‌ ‌మార్కెట్‌ అసమా నతలకు గల కారణాలను విశ్లేషణ చేసినందుకు గాను ఈమె ఈ అవార్డును పొందారు. 1990లో హార్వర్డ్ ఎకనామిక్స్ ‌డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి పదవీవిరమణ…

కులగణన పై చిత్తశుద్ధి లేని కేంద్రం

ఇటీవల, బీహార్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం కులాల సర్వే, 2023 యొక్క ఫలి తాలను విడుదల చేసి ంది, ఇది ఇతర వెను కబడిన తరగతులు  మరియు అత్యంత వెనుకబడిన తరగతులు  కలిసి రాష్ట్ర మొత్తం జనాభాలో 63% ఉన్నట్లు వెల్లడించింది. బీహార్‌ ‌లో నిర్వహించిన  కులగణన మతాన్ని  చీల్చేది గా ఉందని  ప్రధాని  పరోక్షంగా  వెల్లడి…

నగారా మోగింది… చెయ్యి వణుకుతోంది..!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ముందస్తు మేనిఫెస్టో ప్రకటిం చింది. 65 ఏండ్లు అధికా రంలో ఉండి,తాము అధికారం లోకి వస్తే రాష్ట్రానికి ఏదో చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికింది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడేందుకు కారణం ఈ కాంగ్రెస్‌…

పెరిగిపోతున్న పెడ ధోరణులు

‘‘‌కేంద్రం నుండి రాష్ట్రాలదాకా అన్ని ప్రభుత్వాలు అధికారం కోసం, వోట్ల కోసం సంక్షేమం పేరుతో ప్రజలకు అనవసర వరాలు ప్రకటిస్తూ వారిని సోమరులుగా చేయడం ఇప్పుడు కనిపిస్తున్న పెడధోరణులతో ప్రముఖమైనది సంక్షేమాలు అవసరమే. కాని సమాజ భవిష్యత్తును నాశనంచేసే అనవసర సంక్షేమాలు అవసరం లేదు. కాని ఆ విషయాన్ని, అధికారాన్ని కోరుకునే ప్రభుత్వాలు, పార్టీలు పట్టించుకోవడంలేదు.…

ఇ‌జ్రాయెల్‌, ‌పాలస్తీనా శతాబ్దం కుంపటి..

ఇజ్రాయెల్‌, ‌పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్‌ ఆ ‌ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు…

ఓరుగల్లులో మరోసారి బిఆర్‌ఎస్‌ గర్జన

 ‘‘తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో మహాగర్జన పేర నిర్వహించిన భారీ బహిరంగ సభకు ధీటైన సభను బిఆర్‌ఎస్‌  ఈసారి నిర్వహించాలనుకుంటోంది. నాడు హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట సభలో దాదాపు 20 లక్షల మంది జనం పాల్గొన్నట్లు ఒక అంచనా.అది ప్రపంచంలోని అతిపెద్ద 10 బహిరంగ సభల్లో ఒకటిగా నిలిచింది.  ఆ రోజు నగర…

అసాధారణ గగన సీమ భద్రత కవచం..!

నేడు ‘‘భారత వైమానిక దళ దినోత్సవం’’ అనుక్షణం దేశ సరిహద్దు రక్షణలో అసా ధారణ సేవలను అందిస్తున్న భారత వాయు సేన లేదా ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) ‌వ్యవస్థాపక దినోత్స వాన్ని 08 అక్టోబర్‌ 1932 ‌నుంచి ప్రతి ఏట 08 అక్టో బర్‌న ఘనంగా పాటించడం ఆనవాయితీగా మారింది. దేశ సరిహద్దుల్లో భూతల…

అంతరిక్ష రంగంలో భారత్‌ ముందంజ

ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించ బడుతుంది. మానవ ప్రగతిని మెరుగు పడటానికి కారణం అవుతున్న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి గుర్తుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుప బడుతుంది. 1957, అక్టోబరు 4న స్పుట్నిక్‌ 1అనే…

మరపురాని, మరచిపోలేని మజిలీలు …

కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులందరం పదిరోజులపాటు  పెన్ డౌన్ ప్రకటించాం. జేఏసీ నిర్మాణం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే.  రాజకీయ పార్టీలకు అతీతంగా అప్పుడు బీజేపీ, సీపీఐ, టి.ఆర్.ఎస్ పార్టీలు కలసిసొచ్చాయి. రాష్ట్ర సాధనకు వెళ్లేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట గర్జన అనేది. ఒక మలుపు. రెండవది పెన్ డౌన్.  ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ…