Category ప్రత్యేక వ్యాసాలు

కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం…

రామ మందిరంపై రాజకీయ విమర్శలు

(మండువ రవీందర్‌రావు) అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంటున్నది. హిందువులంతా పవిత్ర స్థలంగా భావించే రామజన్మభూమిలో ఈ నెల 22న  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయ విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా మతగురువులు, పీఠాధిపతుల మధ్యకూడా ఈ విషయంలో సయోధ్య కనిపించడంలేదు. మందిర నిర్మాణం పూర్తి అయిన…

2024లో భారత్‌ ముందున్న దౌత్య సవాళ్లు

భౌగోళికంగా భారత్‌తో నేపాల్‌, మాల్దీవ్స్‌, భూటాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మియాన్మార్‌, చైనా, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌ దేశాలు సరిహద్దులను పంచుకుంటూ ఇరుగు పొరుగు దేశాలుగా నిలుస్తున్నాయి. మన ఇరుగుపొరుగు దేశాలతో చైనా సంబంధాల ప్రభావం భారత దౌత్య విధానాలకు పెను సవాళ్ళను విసురుతూ 2024లో ప్రధాన సమస్యగా నిలవవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సార్క్‌ దేశాలైన అఫ్ఘానిస్థాన్‌,…

బహుముఖ ప్రజ్ఞాశాలి లూయిస్‌ బ్రెయిలీ

(నేడు ‘ప్రపంచ బ్రెయిలీ దినం’ సందర్భంగా…) ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్‌ అంగవైకల్య అభాగ్యుల ఆరోగ్య, విద్య, విధి నిర్వహణల్లో అసమానతలను ఎదుర్కొంటూనే, కడు పేదరికం, నిరాదరణ, నిర్లక్ష్యం, వేదింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అసమానతలు, క్రూరత్వాలకు గురి అవుతున్నారు. అంగవైకల్య వర్గంలో అంధత్వం అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడిరది. కంటి చూపు లోపించిన అభాగ్యులకు దారి…

భారతీయ సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే!

నేడు సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి, ఆధునిక భారత దేశ తొలి మహిళా  ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే 193 వ జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా జరుపుకుం టున్నాం. సావిత్రిబాయి ఫూలే  మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే…

అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికీ ‘ప్రజాతంత్ర’ తెలంగాణ పక్షమే

(మహేందర్‌ కూన, జర్నలిస్ట్‌) ‘‘వెయ్యి తుపాకి గుండ్లకన్నా శత్రుత్వం వహించిన నాలుగు పత్రికలు భయంకరమైనవి’’ అన్నారు  ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ బోనా పార్టె. సైనికాధికారి నుండి  సామ్రాజ్యాధినేతగా ఎదిగి  నియంత పాలన సాగించిన నెపోలియన్‌ పత్రికా స్వేచ్చపై ఉక్కు పాదం మోపాడు. ఆయనను ధిక్కరించి ఎదురు నిలిచిన పత్రికలతో వేగలేక అన్న మాటలవి. కరుడు కట్టిన…

కాంగ్రెస్ కు ‘సంజీవని’ భారత్ జోడో యాత్ర

 ( భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ) భారతదేశంలో జాతీయతా భావం, నూతన చైతన్యం, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాలు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత ప్రారంభమైనాయి.ఆధునిక విద్య, పాశ్చాత్య విజ్ఞానం వల్ల ప్రభావితమైన మధ్య తరగతి మేధావి వర్గం జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వంపై…

నేటి నుండి ‘ప్రజాపాలన’

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఇంతకాలం సాగిన రాజరిక పాలనకు భిన్నంగా ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెబుతూవొచ్చిన కాంగ్రెస్‌ ప్రజల నమ్మకం వమ్ముకాకుండా అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలకు కూడా నేడు శ్రీకారం…

మతోన్మాద ఫాసిజం పై పౌరసమాజం సంఘటితం కావాలి

అన్ని సామాజిక మరియు రాజకీయ శక్తులు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీ  అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్రంగా కృషి చేయాలి.  భారతదేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా మార్చే  ఆరెస్సెస్  ఎజెండాను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు  చర్యలు తీసుకోవాలి. ఫాసిజం మరియు నియంతృత్వం మధ్య గుణాత్మక వ్యత్యాసం మసకబారుతోంది. ఫాసిజం కూడా నియంతృత్వమే, కానీ…