Category ప్రత్యేక వ్యాసాలు

జయ జయహే తెలంగాణ!

తెలంగాణ ప్రాంతం శాతవాహన, కాకతీయ, చాళుక్య, ముఘల్‌, కుతుబ్‌ షాహీ, అసఫ్‌ జారీల రాజవంశాలు పాలించాయని చరిత్ర చెబుతున్నది. 250 బిసిఈ – 200 సిఈ కాలంలో శాతవాహనులు కృష్ణ గోదావరి నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏలడం జరిగింది. 950 సిఈ – 1323 సిఈ వరకు   కాకతీయ రాజుల ఏలుబడిలో…

మానవాళిని దెబ్బతీస్తున్న అతి పారిశ్రామికీకరణ !

* వాతావరణ కాలుష్యంపై పాలకుల్లో చిత్తశుద్ది లోపిస్తోందా? * వైద్య, ఆరోగ్య రంగానికి సవాల్‌గా పరిణమించిన  కాలుష్యం * ఊహించని ఉత్పాతాలకు మానవ తప్పిదాలే  కారణం… * వాస్తవిక రూపం దాల్చుతున్న పర్యావరణవేత్తల ఆందోళనలు * విషతుల్య పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడాలి మనది వ్యవసాయిక దేశం..వ్యవసాయమే మన ప్రధాన వనరు. మనకున్న భూమి, నీటి వసతులు…

పదేళ్ల ఉమ్మడి రాజధానిలో లబ్ధి పొందింది ఎవ్వరూ…!

నాడు తెలంగాణ ఆంధ్ర విభజనలో పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరా బాద్‌ను ప్రకటించారు.  ఆగడువు రేపు జూన్‌ రెండుతో ముగియనుంది. తెలంగాణ ఆంధ్ర రాజకీయలో అల్లజడి మొదలు కాబోతుంది. ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇంకా జరుగలేదు. విభజన హామీలు కాగితాలకే పరిమితం అయినవి దీంతో రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం జరిగింది.  కృష్ణా…

అనితరసాధ్యం గాంధీ ని(యి)జం..!

ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌,ఆంగ్‌ సాన్‌ సూకీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌,సివిరామన్‌, బెర్నార్డ్‌ షా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, దలైలామా, నెల్సన్‌ మండేలా, స్టీవ్‌ జాబ్స్‌, కైలాష్‌ సత్యార్థి, బరాక్‌ ఒబామా, చార్లీ చాప్లిన్‌ తదితరులు వంటి వారు సైతం  గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ…

జగన్‌ రెండోసారి కావాలా…వొద్దా…

అవకాశ వాద పొత్తు, దాని వెనక అజెండాను బహిర్గతం చేయడంలో జగన్‌ విజయం సాధించారు. సంక్షేమం అజెండాను బలంగా ముందుకు తీనుకెళ్లి తాను వొచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తానో జగన్‌ చెప్పాడు. ఆ అంశాల జోలికి విపక్షాలు వెళ్లకుండా, జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. అలాగే వైఎస్  కుటుంబం, వివాదాలు, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై…

నకిలీ విత్తనాల డీలర్లపై ఉక్కుపాదం..!

విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యి, విత్తనాల కొనుగోలులో ప్రభుత్వాలు మారిన రైతులు మోసపోతున్నారు, రోహిణి కార్తె ప్రవేశించడంతో వాల కాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. దళారుల దిగబడుల ఆశచూపి నకిలీ సరుకు అంటగట్టేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాష్ట్రంలోకి  ప్రవేశిస్తున్నాయి అంతర్రాష్ట్ర సరిహద్దు నుంచి…

ఉష్ణ ద్రవ్యోల్బణంతో ముప్పు తప్పదా…?

మనదేశ అభివృద్ధికి వ్యవసాయం మూలస్తంభం. గత సంవత్సరంలో వ్యవసాయం దేశ జిడిపిలో 18.3 శాతంగా ఉంది. దేశ జనాభాలో యాభై శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ కార్యకలాపాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అరవై ఐదు శాతం మంది ప్రజలకు ఈ రంగం ప్రత్యక్షంగాను, యాభై శాతం మందికి పరోక్షంగా ఉపాధిని కలిగిస్తుంది. ఇన్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం)…

ప్రపంచ శాంతి సర్వవ్యాప్తం కావాలి !

ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ప్రపంచ శాంతి సంరక్షణ దళంలోకి (యూయన్‌ పీస్‌ కీపిర్స్‌) 18 – 29 ఏండ్ల వయసున్న యువ స్వచ్ఛంధ సేవా కార్యకర్తలుగా మిలిటరీ, పోలీసు, పౌరులను ఎంపిక చేసి ప్రపంచ పౌర సమాజ రక్షణ, ప్రమాదకర ప్రదేశాల్లో సహాయం, యుద్ధ క్షతగాత్రులను ఆదుకోవడం, ఆకలి చావుల్ని ఆపడం, విపత్తు చేయూత, అశాంతి…

పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలుపుదల సాధ్యమా?

భారతదేశం శాంతికాముక దేశం గా పేరుగాంచిన మాట వాస్తవం. శాంతి,సహనం, మానవీయ విలువలు భారతీయ సమాజంలో  అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. హింసతో సాధించేదేమీ లేదనే సత్యం మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ధర్మం దారి తప్పిన నాడు హింస చెలరేగి మానవ జాతి అంతమవుతుందని ఎన్నో ధర్మ ప్రవచనాలు చాటి  చెబుతున్నాయి.అహింసను నమ్మిన ఎంతో మంది…