Category సాహిత్యం-శోభ

దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం

దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్‌పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే…

మహా అక్షరం శ్రీ శ్రీ

ఆ కలం కాలాన్ని గురిచూస్తు ప్రశ్నించే ఆయుధం….. ఆ భాష గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశం….. ఆ అక్షరం చీకటిలో అగ్గిలా వెగిలే పోరాటం…. ఆ కవితే తెలుగు నుదుట ఓ ప్రస్థానం… ఆ  కవిదే ఆంధ్రుల పాలిట మహాప్రస్థానం…. ఆ జయభేరే ఆధునికతకు నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం.. అతడే మహా కవితకు శ్రీకారం…

ఆం‌ధ్రా ‘‘షెల్లీ’’ దేవులపల్లి

ఆయన అక్షర తేజశ్వి అమర కవన యశశ్వి మధుర గీతాల మహర్షి సాహితీ ప్రపంచ రాజర్షి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య మాగాణంలో అక్షర సేద్యం చేసినవాడు సరిగమల సామ్రాజ్యంలో… పాటకు పట్టం కట్టినవాడు వెండి తెర యవనిక పైన నిండు వెన్నెలై కురిసాడు పద్య గద్య గేయ రచనలో కొత్త ఒరవడి సృష్టించాడు ఆకాశవాణిలో ప్రయోక్తగా…

‘‘‌మాతృభాషే ..మన భాష కావాలి.’’

మాతృమూర్తికి ప్రణమిల్లుతూ మాతృదేవోభవ అని కీర్తిస్తూ… అమ్మ ఒడిలో నేర్చిన మన తెలుగు భాష పలికే ప్రతిపలుకు అమృత గుళికలే. సంస్కృతీ,సాంప్రదాయాలను తిలోదకాలిస్తూ పరభాషా వ్యామోహంలో మాతృభాషను దూరం చేస్తూ.. మన విలువలు మనమే కోల్పుతున్నాం కదా, ఆంగ్లభాష వ్యామోహంలో మాండలీక పదజాల ఉచ్చారణా మాధుర్యాన్ని ఆస్వాదించలేక, మాతృభాషను కించపరిచే దౌర్భాగ్య స్థితిలోకి దిగజారుతున్నాం…! ఎండమావిలా…

చెట్టు కళేబరంపై డబ్బు లుకలుకలు

ఏమైంది? పది రోజుల క్రితమేగా నవ్వుతూ కనిపించి పిల్లలను, పెద్దలను ఒడిలో పెట్టుకుని కాయలను కొసిరి తినిపిస్తూ ఒద్దిగ్గా, ముచ్చటగా ఇంటికి కాపాలలా ప్రతి ఒక్కరి చూపులకు గొడుగుగా పెద్దముత్తైదువులా గూడులా నీడైన పచ్చని కాంతుల జీవకళకు ఇప్పడేమైంది? పొడుగ్గా, అందంగా, బొద్దుగా  ఉందని ఎవరో అన్నారు. ఒకడేవడో  వచ్చి కొలతలని కొలుచుకున్నాడు.. బారలేసి నేలతో…

ఈ ‌వ్రణం మానేదెలా?

కులమతాల గజ్జితో పుండువారిన సమాజంలో వివక్షల పక్షపాతపు దృక్కులు ఎన్నాళ్ళు?ఇంకెన్నాళ్లు? పంచభూతాలకు లేని పక్షపాతం మనకెందుకు? మనిషికి మనిషికి మధ్య మానని గాయమై రసి కారుతోన్న ఈ వర్ణవివక్ష అంటు వ్యాదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలే! ఎవ్వరైనా ఈ బలహీనతనే బలమైన నావగా మలచుకొని ఎన్నికల నదిని దాటేది. ప్రజాస్వామ్య దేశంలో విద్వత్తు,విజ్ఞానం,రాజ్యపు భవిత అజ్ఞానాంధకారంలో తిరుగేటట్లుగా…

పట్టుగొమ్మ

తన గర్భంలో నాకు జీవం పోసి రక్త మాంసాల సంచయం చేసి తన రక్తాన్ని పాలుగా మార్చి చెమట చుక్కల సేద్యం చేసి తల్లి కోడిలా కాపుగాసి మమకారం గోరుముద్దలు చేసి బ్రతుకు రాయిని శిల్పం చేసింది అమ్మ ఈ దేహానికొక హృదయాన్నిచ్చి నా ఆలోచనలకొక రూపాన్నిచ్చి జీవిత కీకారణ్యంలో ప్రయాణం నేర్పి హృదయపు లోతుల…

ఫోర్త్ ఎస్టేట్‌’’‌కు భంగం

రాజ్య పాలక వర్గాల తీరు నియంతలను తలపిస్తుంది ప్రజావ్యతిరేక విధానాలతో రాక్షస ప్రవృత్తి చాటుతుంది తమ ఏజెన్సీలను ఎగవేసి పాత్రికేయులపై వేధింపులు మీడియాపై మూక దాడితో ప్రజల స్వేచ్ఛను హరిస్తుంది ఇందుకు అంతర్జాతీయ దిగ్గజ వార్త సంస్థ బీబీసీపై సర్వే పేర దర్యాప్తు మూక సాగించిన దాడులే సాక్ష్యం గోద్రా ఆలర్ల వెనుక దాగిన నేత…

పిల్లల బొమ్మలు కొలువు…

నాలుగు దిక్కుల ఎర్రటి చందనం పసుపు ముద్దలా పిల్లల ఆటకు ఆరంభం పసిడి వెన్నెల కనువిందుగా మారే పిల్లల జోరును తల్లిదండ్రులు ఆనందించే కౌగిలి లోతులో దిక్కుల అండంకుగా మారే అన్నాచెల్లెల సహాయంతో పసుపు ముద్దతో బొమ్మల కొలువు పిల్లలు ఆడుకునేరే… – గిద్దలూరు సాయి కిషోర్‌, ‌రాయదుర్గం, అనంతపురం జిల్లా, 7670828473.