Category జాతీయం

కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం

అతన్ని కొట్టి చంపిన ప్రయాణికులు కాన్పూర్‌, ‌సెప్టెంబర్‌ 14 : ‌కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం చేయడంతో అతడిని ప్రయాణికులు కొట్టి చంపిన సంఘటన బిహార్‌ ‌నుంచి ఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ ‌రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఢిల్లీకి వెళ్లేందుకు హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో…

ఆధార్‌ ఉచిత నమోదు డిసెంబర్‌ 14 ‌వరకు పొడిగింపు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ అవకాశం మళ్లీ పొడిగించారు. ఉచితంగా ఆధార్‌ ‌కార్డుల్లోని వివరాలను అప్‌డేట్‌ ‌చేసుకునేందుకు డిసెంబర్‌ 14 ‌వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఆధార్‌ ‌కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్‌ ‌కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు..…

మోదీ ఇంట్లో కొత్త జీవి లేగదూడ ఫోటోను షేర్‌ ‌చేసి ప్రధాని

న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చి చేరిందంటూ ప్రధాని మోదీ వీడియో విడుదల చేశారు. దిల్లీలోని లోక్‌ ‌కల్యాణ్‌ ‌మార్గ్ ‌లో ప్రధాన మంత్రి అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. తన నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్ని లేగ దూడకు జన్మనిచ్చింది  ఆ దూడకు మోదీ నామకరణం కూడా చేశారు. దూడ…

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ సెప్టెంబర్‌ 14: ‌కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా  లోనూ బీజేపీ  కి ‘హ్యాట్రిక్‌’ ‌విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ   కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు…

జీఎస్టీపై హోటల్‌ ‌యజమాని వ్యాఖ్యలు

అతడితో బలవంతంగా నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు •బిజెపి తీరుపై మండిపడుతున్న రాజకీయ నేతలు •నిర్మలా సీతారామన్‌ ‌తీరుపై మండిపడ్డ స్టాలిన్‌ •బెదరించి క్షమాపణలు చెప్పించారన్న రాహుల్‌ •హోటల్‌ ‌యజమానులకు క్షమాపణలు చెప్పిన అన్నామలై చెన్నై,సెప్టెంబర్‌14:‌తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసన్‌ ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం…

జిఎస్‌టి గురించి అడిగితే బెదిరింపులా?

పేదవర్గాలకు పెనుభూతంలా జిఎస్‌టి నిర్మలా సీతారామన్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తమిళనాడు రెస్టారెంట్‌ యజమాని క్షమాపణలపై అభ్యంతరం తన బిలియనీర్‌ వ్యాపారులకు రెడ్‌ కార్పెట్‌.. చిరువ్యాపారులకు అవమానమన్న రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 13 : జిఎస్‌టి గురించి ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందా..అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే మండిపడ్డారు.…

జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

Arvind Kejriwal gets bail in excise policy scam case

దిల్లీ మద్యం పాలసీ  స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు  నుంచి విడుదలయ్యారు. దాదాపు అయిదున్నర నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు లో శుక్రవారం ఆయనకు ఊరట లభించింది.సీబీఐ,ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది.…

సిజెఐ చంద్రచూడ్‌ ‌నివాసంలో వినాయక పూజs

ప్రధాని మోదీ హాజరు కావడంపై విమర్శలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌12:‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ‌నివాసంలో జరిగిన వినాయక పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొ న్నారు. సిజెఐ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ప్రముఖ న్యాయ వాది ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. ప్రశాంత్‌…

‌ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా

బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా,సెప్టెంబర్‌12: ‌పశ్చిమ బెంగాల్‌ ‌హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌ ‌వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు…