Category జాతీయం

భద్రతా ద‌ళాల‌ను అభినందించిన ప్రధాని

Prime Minister Modi

ఛత్తీస్‌గఢ్‌ ‌లోని నారాయణపూర్‌ ‌జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో  27 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘ‌ట‌న‌పై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ ‌వేదికగా స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ ‌గంగన్న హతం -27 ‌మంది మావోయిస్టులు మృతి – మృతుల సంఖ్య పెరిగే అవకాశం – మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ‌ – కేశ‌వ‌రావుపై కోటిన్నర రివార్డు –  భారీగా ఆయుధాలు స్వాధీనం – 27 మృతదేహాలు స్వాధీనం – బస్తర్‌ ఐజి సుందర్‌రాజు బుధ‌వారం…

నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి

మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాధారణంగా రుతు పవనాలు వొచ్చే జూన్‌ 1‌వ తేదీ కన్నా చాలా ముందుగానే కేరళను చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)  పేర్కొంది. మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈ నెల 22…

 బెంగ‌ళూరులో ప‌ర్య‌టించిన ఉప‌ముఖ్య‌మంత్రి

– భూగ‌ర్భ‌ విద్యుత్ సరఫరా పై అధ్యయనం -ఫ్యూచ‌ర్ సిటీకి ఇది ఉప‌యోగ‌క‌ర‌మ‌న్న మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం బెంగ‌ళూరులో  విద్యుత్ శాఖ అధికారులతో బిజీగా గడిపారు. బెంగళూరు న‌గ‌రంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థ పై అధ్యయనం చేశారు. మొదట కర్ణాటక పవర్ ట్రాన్స్ మిష‌న్…

మూడు అంశాల‌పైనే విచారణ జ‌ర‌పాలి

– మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు కూడా వీటికే ప‌రిమితం చేయాలి – సుప్రీంకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ‌చట్టాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏవైనా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే.. దాన్ని మూడు అంశాలకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. వక్ఫ్ ‌చట్టంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయ్‌ ‌నేతృత్వంలోని…

కేంద్రంపై  అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత

ఆ భయంతోనే కులగణనకు మోదీ అంగీకారం బీహార్‌ ‌పర్యటనలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు. బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో…

ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టాల్సిందే

అది మన సంప్రదాయం.. విధానం కూడా వీర సైనికులు అందరికీ సెల్యూట్‌ ‌ ప్రపంచమంతా మార్మోగిన ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌నినాదం యుద్ధ క్షేత్రంలో జై భారత్‌ ‌మాతా నినాదాలు ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన మోదీ సైనికులకు సెల్యూట్‌ ‌చేసి ముచ్చటించిన ప్రధాని ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం.. మన సంప్రదాయం.. మన విధానమని ప్రధాని…

జస్టిస్ట్ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవీవిరమణ

•బార్‌ అసోసియేషన్‌ ‌ఘనంగా వీడ్కోలు •తదుపరి ఎలాంటి పదవులు చేపట్టను : ఖన్నా •నేడు సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా గవాయ్‌ ‌ప్రమాణం •రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న ముర్ము న్యూదిల్లీ,మే13:  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవీకాలం మంగళవారం తో ముగిసింది. సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్‌ ‌కార్యలాపాలు ముగిసిన తర్వాత ఏర్పాటు…

ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌విజయవంతం

ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్‌ ‌దాడి పాక్‌లో పౌరులకు నష్టం కలగుండా దాడులు ఆధునిక వ్యవస్థతో పాక్‌ను నిర్వీర్యం చేశాం అణుస్థావరంపై దాడి తమ లక్ష్యంలో లేదు ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె.భార్తీ వెల్లడి  పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో భారత్‌ ‌చేపట్టిన ఆపరేషన్‌ ‌విజయవంతమైందని ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె. భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు.…