Category జాతీయం

దేశంలో స్వల్పంగా పెరిగిన కొరోనా కేసులు

న్యూఢిల్లీ, మే 27 :  దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 2628 కేసులు నమోదవగా, శుక్రవారం 2710 మందికి పాజిటివ్‌ ‌వొచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి. ఇందులో 4,26,07,177 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకోగా, 5,24,539 మంది మరణించారు. మరో 15,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత…

న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాలు

న్యూ జెర్సీ ,మే 27: తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో శుకృవారం నుండి మూడు రోజుల పాటు ..మే 30 వరకు సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్, అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. ‘ మూడు రోజుల పాటు జరిగే సంబరాల విశేషాలను,…

వంటనూనెల దిగుమతులపై సుంకం తగ్గింపు

2024 మార్చి 31 వరకు పన్నుల మినహాయింపు కేందప్రభుత్వం నిర్ణయంతో తగ్గనున్న నూనెల ధరలు న్యూ దిల్లీ, మే 25 : సన్‌ ‌ప్లవర్‌ ఆయిల్‌, ‌సోయాబీన్‌ ఆయిల్‌ ‌దిగుమతిపై కస్టమ్స్ ‌సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏడాదికి 20 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల చొప్పున సన్‌ ‌ప్లవర్‌,…

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్టాడ్లర్‌ ‌రైల్‌ అం‌గీకారం కెటిఆర్‌ ‌సమక్షంలో దావోస్‌ ‌వేదికగా ఒప్పందంపై సంతకాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : దావోస్‌ ‌వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయింయి. తాజాగా రాష్ట్రంలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్‌ ‌రైల్‌…

ఫేషియల్‌ ‌రికగ్నేషన్‌ ‌టెక్నాలజీతో మేలు

దావోస్‌ ‌సదస్సులో చర్చలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌వల్ల భౌతిక వనరులపై ఆధారపడడం తగ్గిందని, నేరస్తులతో పాటు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గిందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. సరైన ఫేషియల్‌ ‌రికగ్నిషన్‌ ‌రెగ్యులేటరీ వ్యవస్థతో పోలీసులకు, పౌరులకు అవసరమైన పనులను సులువు…

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఐఎస్‌బి వార్షికోత్సవానికి హాజరు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : రేపు గురువారం ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ ‌గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఐఎస్‌బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి…

క్వాడ్‌ ‌దేశాల పరస్పర విశ్వాసం… ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం

జపాన్‌ ‌వేదికగా క్వాడ్‌ ‌సదస్సులో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ… ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ టోక్యో, మే 24 : క్వాడ్‌ ‌సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్‌ అనేది మంచి కోసం…

దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు

వ్యవస్థల అణచివేత దిశగా మోడీ చర్యలు మా పోరాటం రాజకీయ పార్టీ మీద కాదు..ఆ వ్యవస్థ మీద లండన్‌ ‌పర్యటనలో రాహుల్‌ ‌విమర్శలు లండన్‌, ‌మే 24 : ప్రధాని మోదీ విజన్‌లో దేశ ప్రజలు అందరూ ఉండరని..కొంతమంది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటారని, వారి ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…