Category జాతీయం

‌శ్రద్దా వాల్కర్‌ ఎముకలకు డిఎన్‌ఎ ‌టెస్ట్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌సహజీవనం చేస్తున్న శ్రద్దా వాల్కర్‌ను ఆమె భాయ్‌‌ఫ్రెండ్‌ అ‌న్‌ ‌పూనావాలా అత్యంత దారుణంగా చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి .. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ కిరాతక మర్డర్‌ ‌గురించి ఢిల్లీ క్రై బ్రాంచ్‌ ‌పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూనే…

ఫేస్‌ అథెంటిఫికేషన్‌ ‌ద్వారా పెన్షనర్ల గుర్తింపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌ఫేస్‌ ఆథెంటిఫికేషన్‌ ‌టెక్నాలజీ ద్వారా డిసెంబర్‌ 8‌వ తేదీ వరకు సుమారు 3.7 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్‌ ‌సర్టిఫికేట్లను సమర్పించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌తెలిపారు. రాజ్యసభలో ఆయన దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. లైఫ్‌ ‌సర్టిఫికేట్ల సమర్పణ కోసం…

లారీ నుంచి జారిపడ్డ తాడు చుట్టుకుని గాయబడ్డ బైకర్‌

చెన్నై, డిసెంబర్‌ 15 : ‌బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు లోడ్‌ ‌లారీ నుంచి వేలాడుతున్న తాడు చుట్టుకుంది. దీంతో అతడు బైక్‌ ‌పై నుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శ్రీవైకుంటం పట్టణానికి చెందిన ముత్తు అనే వ్యక్తి తన…

దిల్లీ ఎయిర్‌పోర్టులో అధిక రద్దీ

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌దిల్లీ ఎయిర్‌ ‌పోర్టులో అధిక రద్దీపై అధికారులు అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌ ‌భల్లా అధ్యక్షతన ఈ టింగ్‌ ‌జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ యిర్‌ ‌పోర్టులో రద్దీ సమస్య ప్రయాణికులను వెంటాడుతోంది. చెక్‌ ఇన్‌ ‌దగ్గర గంటల తరబడి…

కర్ణాటకలో మతాంతర సంబంధంపై కాలేజీలో గొడవ

8 మంది విద్యార్థులు సస్పెండ్‌ ‌బెంగుళూరు, డిసెంబర్‌ 14 : ‌హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమ వ్యవహారం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో కొత్త వివాదానికి దారి తీసింది. మతాంతర సంబంధంపై కాలేజీలో జరిగిన గొడవలో 18 మంది విద్యార్థులను సస్పెండ్‌ ‌చేస్తూ నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యం. సస్పెండ్‌ అయిన…

భారత్‌ ‌జోడో యాత్రలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

రాహుల్‌ ‌గాంధీతో కలిసి నడిచిన రఘురామ్‌ ‌రాజన్‌ ‌రేపటికి యాత్రకు 100 రోజులు పూర్తి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 14 : ‌దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను నెలకొల్పి ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత, వాయనాడ్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కాంగ్రెస్‌ ‌పాలిత…

హస్తినలో బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయం

ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపిన జాతీయ, రాష్ట్ర నేతలు హాజరైన అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌కుమారస్వామి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 14 : ‌దేశ రాజకీయాల్లో ఒక నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు బుధవారం దిల్లీలో…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 18 నెలల డీఏ బకాయిల నిలిపివేత

రాజ్య సభలో స్పష్టం చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి న్యూ దిల్లీ, డిసెబర్‌ 14 : ‌కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కీలక ప్రటకన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా డియర్‌నెస్‌ అలవెన్స్‌పై ఎంతో కాలంగా నెలకొన్న అంచనాలను పటాపంచలు చేసింది. 18 నెలల డియర్‌నెస్‌ అలవెన్స్ ‌బకాయిలను చెల్లించే…

తమిళనాడులో మంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ ‌బాధ్యతలు

తిరువల్లికేణి, డిసెబర్‌ 14 : ‌తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ ‌కేబినెట్‌లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్‌ ‌మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్‌ ‌చెన్నైలోని చేపాక్‌ – ‌తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్‌ ‌రాజకీయ వారసుడిగా…