Category జాతీయం

అమెరికాలో మంచు తుఫాన్‌ ‌బీభత్సం

క్రిస్మస్‌ ‌వేడుకలు తీవ్ర అంతరాయం దేశవ్యాప్తంగా 31 మంది మరణించారని అంచనా న్యూయార్క్, ‌డిసెంబర్‌ 26 : ‌క్రిస్‌మస్‌ ‌పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్‌ ‌పేలుడు సంభవించడటంతో 48 రాష్టాల్రు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. భారీ మంచు తుఫాను వల్ల న్యూయర్క్ ఒక…

అఫ్ఘాన్‌లోమహిళలపై ఆంక్షలు

కాబూల్‌, ‌డిసెంబర్‌ 26 : ‌మహిళల విద్య, ఉద్యోగాలకు సంబంధించి తాజాగా తాలిబన్లు ఆంక్షలు పెట్టడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు మూడు ఎన్‌జిఒ సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ, స్థానిక ప్రభుత్వేతర సంస్థల్లో మహిళలు పనిచేయకుండా నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. సేవ్‌ ‌ది చిల్డ్ర, ‌నార్వేజియన్‌ ‌రెఫ్యూజీ కౌన్సిల్‌, ‌కేర్‌ ‌సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ…

‌శ్రద్దావాకర్‌ ‌దారుణ హత్యోదంతం కేసు

కీలక ఆధారాలు పట్టుకున్న పోలీసులు ఆడియో టేపుల్లో శ్రద్ద హింసకు సంబందించిన ఆధారాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 26 : ‌శ్రద్దావాకర్‌ ‌దారుణ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రద్దా హత్య కేసులో ఢిల్లీ పోలీసులకు కీలక ఆడియో ఆధారాలు లభించాయి. అఫ్తాబ్‌కి సంబంధించిన ఆడియో పోలీసులకు దొరికింది. ఇందులో అఫ్తాబ్‌, ‌శ్రద్ధతో గొడవపడుతున్నాడు. ఈ…

జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌చాంపియన్‌ ‌పోటీలు

భోపాల్‌, ‌డిసెంబర్‌ 26 : ‌జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌చాంపియన్‌ ‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌ ‌గోల్డ్ ‌మెడల్‌ ‌గెలిచింది.  మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌ ‌వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో 50కేజీల విభాగంలో నిఖత్‌ ‌స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌ ‌మ్యాచ్‌లో   రైల్వేస్‌కు చెందిన అనామికపై 4-1 స్కోరు…

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్నకారు

ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి ఆగ్రహంతో ఆందోళనకు దిగిన బంధువులు బాపట్ల, డిసెంబర్‌ 26 : ‌రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మార్టూరు సపంలోని రాజుపాలెం కూడలి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన బంధువులు సోమవారం ఉదయం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మండల పరిధిలోని…

నిమ్స్‌లో నిర్మలా సీతారామన్‌కు వైద్య పరీక్షలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 26 : ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ…

కాశ్మీర్‌లో పండిట్ల భద్రత ఆందోళనకరం

శ్రీనగర్‌, ‌డిసెంబర్‌ 26 : ‌కశ్మీర్‌లో పండిట్ల భద్రత పట్ల మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్‌ ఆజాద్‌ ‌పార్టీ చీఫ్‌ ‌గులాం నబీ ఆజాద్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. పండిట్లకు ఉద్యోగం కంటే వారి జీవితాలే ముఖ్యమని అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడేంత వరకు పండిట్‌ ఉద్యోగులను జమ్ముకు తరలించాలన్నారు.గత ఏడాది అక్టోబర్‌ ‌నుంచి కశ్మీర్‌లో వరుస…

వీడియోకాన్‌ ‌కంపెనీ సీఈఓ వేణుగోపాల్‌ ‌ధూట్‌ అరెస్ట్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 26 : ‌వీడియోకాన్‌ ‌కంపెనీ సీఈఓ వేణుగోపాల్‌ ‌ధూట్‌ను సీబీఐ అరెస్ట్ ‌చేసింది. ఐసీఐసీఐ లోన్‌ ‌ఫ్రాడ్‌ ‌కేసులో ఆరోపణలపై విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఇదే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌మాజీ సీఈఓ చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ ‌కొచ్చర్‌…

లాలూను వదలని సిబిఐ

పాట్నా, డిసెంబర్‌ 26 :ఆర్జేడీ అధినేత, బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్‌ ‌చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డాడని లాలూ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ 2018లో విచారణ ప్రారంభించింది. అయితే, అవినీతి…