ప్రధాని మోదీ తల్లి హీరాబెన్కు అస్వస్థత
అహ్మదాబాద్, డిసెంబర్ 28 : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా…
