Category జాతీయం

రాహుల్‌ ‌లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ

ఉత్తర్వులు జారీ చేసిన స్పీకర్‌ ఓం ‌బిర్లా వెంటనే లోక్‌సభకు హాజరు అయిన రాహుల్‌ ‌పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి ఘనంగగా స్వాగతించిన కాంగ్రెస్‌ ఎం‌పిలు అవిశ్వాసం చర్చలో పాల్గొనేలా కాంగ్రెస్‌ ‌ప్లాన్‌ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీపై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు సోమవారం లోక్‌సభ ప్రకటించింది. మోడీ…

మణిపూర్‌ ‌హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసు

విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్‌ ‌వర్గాలకు దోచిపెట్టే కుట్ర ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యాలను సాధించేందుకు మోదీ ప్రయత్నం పౌర హక్కుల నేత, విద్యావేత్త ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త,…

ఫాసిజం గీసిన రక్త చిత్రం.. మణిపూర్ మారణహోమం!

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూకీ జోయి నాగాతెగల గిరిజనులపై జరుగుతున్న మారణహోమం పై దేశమంతా అట్టుడుకుతుంది. కొండల మీది అటవీ ప్రాంతంలో వందలాది కుకీ నాగా తెగల గ్రామాలను కూల్చి, కాల్చి లక్షలాదిమందిని అడవి నుండి తరిమేశారం. వాస్తవాలు రిపోర్టింగ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధుల కెమెరాలు పగులగొట్టి ,వారిని కిడ్నాప్ చేసి చీకటి…

అస్సాంలో భార్య, అత్తామామలను హత్యచేసిన యువకుడు

గువహటి, జూలై 26 : ఒక యువకుడు తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల కుమారుడిని వెంట తీసుకుని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన అస్సాంలోని గోలాఘాట్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నజీబుర్‌ ‌రెహమాన్‌ ‌బోరా(25) అనే వ్యక్తి ఇంజినీరింగ్‌ ‌పూర్తి…

రైతులకు శుభవార్త.. నేడు పీఎం కిసాన్‌ ‌డబ్బులు విడుదల!

న్యూ దిల్లీ, జూలై 26 : భారతీయ రైతులందరీ శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి (పీఎం-కిసాన్‌) ‌యోజన 14వ ఇన్‌స్టాల్‌మెంట్‌ ‌నిధులు జులై 27న విడుదల కానున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు చేరనున్నాయి. 2023 జులై 27న ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని శిఖర్‌లో…

విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డ జో బైడెన్‌

న్యూ దిల్లీ, జూలై 26 : కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ ‌వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్‌ ఇలా పడిపోవడం ఆయకు…

ఈడీ చీఫ్‌ ‌పదవిని పొడిగించాలి

న్యూ దిల్లీ, జూలై 26 : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌డైరెక్టర్‌ ‌సంజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు జులై 27న విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా పదవీకాలం జులై 31తో ముగియనుంది. ఇండియన్‌ ‌రెవెన్యూ సర్వీస్‌లో విశిష్ట అధికారి అయిన…

మయన్మార్‌ ‌నుంచి మణిపూర్‌కు పెరిగిన అక్రమ వలసలు

న్యూ దిల్లీ, జులై 25 : మయన్మార్‌ ‌నుంచి మణిపూర్‌ ‌రాష్టాన్రికి అక్రమంగా తరలివస్తున్నవారు అంతకంతకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.  రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ…

విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని విమర్శనాస్త్రాలు

న్యూ దిల్లీ, జులై 25  ః విపక్ష పార్టీలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు.  కూటమిని ఆయన తీవ్రంగా విమర్శించారు. విపక్ష పార్టీలు దిశానిర్దేశర లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్‌ ‌ముజాహిద్దిన్‌, ‌పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ఇంతగా దిశలేని…