Category జాతీయం

ఆగస్ట్‌లోఅతి తక్కువ వర్షపాతం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌1 : ‌దేశంలో గడిచిన 122 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో నమోదైనంత అతి తక్కువ వర్షపాతం మరే ఏడాది ఆగస్టులోనూ నమోదు కాలేదని భారత వాతావరణం కేంద్రం  వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా కేవలం 162.70 మిల్లీ టర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపింది. ఐఎండీ డేటా ప్రకారం.. 1901 సంవత్సరం తర్వాత…

రాహులే తమ తదుపరి ప్రధాని

కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ ‌ముంబై,ఆగస్ట్31:  ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్‌ ‌పాల్గొనబోయే ముందు…

స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణంలో ఈడీ• సోదాలు

న్యూదిల్లీ,ఆగస్ట్31: ‌స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడి పలు రాష్టాల్ల్రో సోదాలు చేపట్టింది. దేశ రాజధాని దిల్లీతో పాటు హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా రాష్టాల్లోన్రి 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో లెక్కల్లో చూపని రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాలలో ఉన్న సుమారు…

రాహులే తమ తదుపరి ప్రధాని

కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ ‌ముంబై,ఆగస్ట్31:  ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్‌…

దిల్లీ కాంగ్రెస్‌ ‌నూతన చీఫ్‌గా అర్వీందర్‌ ‌సింగ్‌ ‌లవ్లీ

న్యూదిల్లీ,ఆగస్ట్31 : ‌దిల్లీ కాంగ్రెస్‌ ‌నూతన చీఫ్‌గా అర్వీందర్‌ ‌సింగ్‌ ‌లవ్లీ నియమితులయ్యారు. అర్వీందర్‌ ‌నియామకంపై ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటీ జనరల్‌ ‌సెక్రటరీ కె.సి. వేణుగోపాల్‌ ‌గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ (డిపిసిసి) అధ్యక్షుడిగా తక్షణమే అర్వీందర్‌ ‌సింగ్‌ ‌బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు కాంగ్రెస్‌…

ఎన్టీఆర్‌ ‌స్మారక నాణెం విడుదల

రాష్ట్రపతి ముర్ము చేతుల దుగా ఆవిష్కరణ హాజరైన ఎన్టీఆర్‌ ‌కుటుంబ సభ్యులు న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 : ఉమ్మడి ఆంధ్రపద్రేశ సిఎం, దివంగత ఎన్టీఆర్‌ ‌స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్‌, ఎన్టీఆర్‌…

చంద్రుడిని హిందూరాజ్యంగా ప్రకటించాలి

న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 : ‌భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ ‌ప్రజ్ఞాన్‌ ‌విజయవంతంగా అధ్యయనం కొనసాగిస్తున్న వేళ ఎవరికితోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్త డిమాండ్‌లు తెరపైకి తెస్తున్నారు. చందమామను ’హిందూ రాజ్యం’గా ప్రకటించాలని వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధిగాంచిన ఆల్‌ ఇం‌డియా హిందూ…

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ (ఐజేయూ)…

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

• మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు • పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్…