Category జాతీయం

సనాతన విమర్శలనూ వక్రీకరణలు

చెన్నై,సెప్టెంబర్‌7 :  ‌సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ‌కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ‌గురువారం మరోమారు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు వక్రీకరి స్తున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదవుతున్న కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. మనిపూర్‌ ‌హింసాకాండపై…

పేరుమార్పు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం

న్యూయార్క్,‌సెప్టెంబర్‌7 : ‌దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్‌ ఆం‌టోనియో గుటెర్రస్‌ ‌డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్‌ ‌హక్‌ ‌మాట్లాడుతూ.. గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. తుర్కియే పేరు మార్పు విషయంలో…

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు ఏడాది

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ’భారత్‌ ‌జోడో యాత్ర’ ఏడాది పూర్తి చేసుకుంది.  పార్టీని మళ్లీ పట్టాలకెక్కించే యాత్రకు  శ్రీకారం చుట్టాక మంచి స్పందనే వచ్చింది. ఈ యాత్రపై కాంగ్రెస్‌ ‌భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర…

దిల్లీ ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య

పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 :  ‌దిల్లీ ఐఐటీలో ఓ ఇంజినీరింగ్‌ ‌విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్‌ ‌గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది.మ్యాథమెటిక్స్, ‌కంప్యూటింగ్‌లో బీటెక్‌ ‌చదువుతున్న బాధిత విద్యార్థి కొన్ని సబ్జెక్టులు తప్పాడు. దీంతో గత ఆరు నెలల నుంచి హాస్టల్‌లోనే…

హిమాచల్‌ ‌వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2: ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేశారు. అయితే,…

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త

జైపూర్‌,‌సెప్టెంబర్‌2 :  ‌రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ గిరిజన మహిళ (21)ను తన భర్తే విపరీతంగా కొట్టి, ఆమెను వివస్త్రను చేసి ఊరిలో ఊరేగించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ ‌జిల్లాలో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భార్య వివాహేతర…

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

• మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో కమిటీ • ప్రత్యేక పార్లమెంట్‌ ‌సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం న్యూదిల్లీ,సెప్టెంబర్‌1: ‌జమిలి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. ఒకే దేశం..ఒకే ఎన్నిక అంటూ ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఈ నినాదం వినిపిస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణపై కసరత్తులు చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై చాలా చర్చలు జరిపిన తరవాత చివరకు…

జమిలి ప్రయత్నాలపై విపక్షాల ఫైర్‌

•‌ కేంద్రం తీరును తప్పు పట్టిన పులువురు నేతలు • బిజెజి రాజకీయాలపై ఘాటు విమర్శలు ముంబై, సెప్టెంబర్‌1: ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం రాజకీయాల్లో మరోసారి అలజడి రేపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటైంది. సాధ్యాసాధ్యాలపై ఎవరి వాదన వాళ్లు వినిపి స్తున్నా విపక్షాలు మాత్రం…

కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి మృతి

లక్నో,సెప్టెంబర్‌1 :  ‌కేంద్రమంత్రి కౌశల్‌ ‌కిషోర్‌ ఇం‌ట్లో ఓ యువకుడు తలకు తూటా గాయంతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పక్కన మంత్రి కుమారుడు వికాస్‌ ‌కిషోర్‌ ‌పేరుతో లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది. లక్నో నగరానికి సపంలోగల ఠాకూర్‌ ‌గుంజ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని బెగారియా గ్రామంలో గల మంత్రి నివాసంలో ఈ ఘటన…