Category జాతీయం

హర్మూజ్‌ ‌జలసంధిని తెరవండి

-ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి న్యూదిల్లీ, మార్చి 21: హర్మూజ్‌ ‌జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. దాడులు కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి. ఇరాన్‌ ‌చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఈమేరకు యూఏఈ, యూకే, ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్,…

ఇజ్రాయెల్ యుద్ధ విమానం కూల్చివేత

– ప్రకటించుకున్న ఇరాన్ టెహ్రాన్, మార్చి 21: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు అడ్డుకట్ట పడటం లేదు. తమ భూభాగంపై దాడికి దిగిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ మిలిటరీ శనివారంనాడు ప్రకటించింది. దీనికి ఒకరోజు ముందే ఆమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించుకుంది.ఇజ్రాయెల్ యుద్ధవిమానంపై దాడి జరిగినట్టు ఇజ్రాయెల్ కూడా గుర్తించిందని…

దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా

– ఇరాన్ అణు కేంద్రంపై వైమానిక దాడులు – నష్టం లేదని తెలిపిన ఇరాన్ – అంతర్జాతీయ ఉల్లంఘనేనని ఆరోపణ టెహ్రాన్, మార్చి 21: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజా గా ఇరాన్ లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది.…

మరింత దిగిన బంగారం ధరలు

– 24 క్యారెట్‌ ‌పై రూ.2,940 తగ్గుదల న్యూదిల్లీ, మార్చి 21: అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. గుడ్‌ ‌రిటర్నస్ ‌వెబ్‌సైట్‌ ‌ప్రకారం.. మార్చ్ 20‌న హైదరాబాద్‌ ‌బులియన్‌ ‌మార్కెట్‌లో 24 క్యారెట్‌ 10 ‌గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్‌…

హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలి మృతి

– ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి – ప్రభుత్వం తరఫున రూ.30లక్షల పరిహారం ప్రకటన బెంగళూరు, మార్చి 21 : కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయింది. గర్భంతో ఉన్న హిప్పోను పరీక్షించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల సమీ…

గ్యాస్‌ ‌కొరత నివారణకు కేంద్రం చర్యలు

– 20శాతం అదనపు కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా న్యూదిల్లీ, మార్చి 21: వాణిజ్య గ్యాస్‌ ‌కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 20శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి ముందున్న కేటాయింపుల్లో 50శాతానికి చేరినట్లయ్యిందని పేర్కొంది. అయితే, వీటిలో హోటళ్లు, రెస్టరంట్లు, దాబాలు,…

యుద్దం విరమించే ఆలోచనలో ఉన్నాం

– ఇరాన్‌పై యుద్దంలో తుది దశకు చేరుకున్నాం – సైనిక చర్యలను తగ్గించే విషయం పరిశీలిస్తున్నాం – ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ – ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత వాషింగ్టన్, మార్చి 21 : పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్, గ్యాస్ నిల్వలు తగ్గడం, రవాణా ఆగిపోవడంతో…

యుఎన్ఐ కార్యాలయం స్వాధీనం

– జర్నలిస్టులను బయటకు పంపిన పోలీసులు – హైకోర్టు ఆదేశాలతో కేంద్రం నిర్ణయం న్యూదిల్లీ, మార్చి 21 : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యూఎన్ఐ) వార్తా ఏజెన్సీ కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి మూసివేశారు. పారామిలిటరీ దళాలు, దిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ కార్యాలయంపై దాడి చేశాయి. సుమారు 50 మంది…

డాలర్‌తో రూపాయి మారకం 93.15 కు చేరిక

– మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యం న్యూదిల్లీ, మార్చి 20: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ట్రేడింగ్‌ ఆరంభంలో రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93.15 వద్దకు చేరింది. గల్ఫ్ ‌దేశాల్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం రూపాయి మారకం విలువపై…