Category ఎడిటోరియల్

కొరవడుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి

మనదేశంలో ప్రతీ చిన్న వివాదానికి ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించడంలేదు. అధికార ప్రతిపక్షాల మధ్య కనీస అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధానకారణం. పట్టు విడుపులు లేకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్ననానుడిగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీని ప్రతిపక్షాలు శత్రువుగా చూస్తుండగా, అధికారంలో ఉన్న పార్టీలు విపక్షాలకు…

బీఆర్‌ఎస్‌ అవినీతి పై చర్య లేవి..

బీజేపీ లో అసంతృప్తి నేతలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీలో చేరికలు నిలిచి పోయాయా అంటే అవుననేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై బిజెపికిచెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులు మూకుమ్మడిగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బిజెపినేనన్న భావం ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్‌…

బిఆర్‌ఎస్‌ ‌సిట్టింగ్‌ల్లో ఆందోళన…

పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపైన ముచ్చటగా మూడవసారి గులాబి జెండాలను ఎగుర వేయాలన్న ధ్యేయంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రణాళికలను రచిస్తోంది. గత ఏడాది టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా మార్చినప్పటినుండి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తృతపరిచే కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు ఆ పార్టీ వ్యూహ రచన…

కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ త్యాగం ఆదర్శం కావాలి ..

గత వారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అయిదు రోజుల సుదీర్ఘ మంతనాలు,చర్చల తరువాత గురువారం సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి గా ,,పోటీదారుడు డి కె శివకుమార్‌ ‌ను ఉప ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది.ప్రమాణ స్వీకారం శనివారం ..రేపు బెంగళూరు కంఠీరవ స్టేడియం లో జరుగనున్నది. కర్ణాటక లో…

మతమా ..కన్నడ ఆత్మ గౌరవమా ..వోటరు తీర్పు నేడు..!

కర్ణాటక శాసనసభకు మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి •నేడు  పోలింగ్‌ ‌జరగనుంది .కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌ప్రకటించింది మొదలు రాష్ట్రం లోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచారం హోరాహోరీ గా కొనసాగించాయి. 2018 లో…

దేవుడి చుట్టూ రాజకీయం..

దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా భారతీయ జనతాపార్టీ హిందుత్వ వాదాన్ని తీసుకువొస్తుంది. ఈ దేశంలోని హిందువులకు తమ పార్టీయే ఏకైక ప్రతినిధినని చెప్పుకునేందుకు సర్వవిధాల ప్రయత్నిస్తూనే ఉంటుంది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో దానికి మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. తాము అధికారంలోకి వొచ్చిన వెంటనే భజరంగ్‌ ‌దళ్‌ను నిషేధిస్తామని  చేసిన ప్రకటన ఇప్పుడు…

ఎంతవరకు ‘ఉచితం ..?’

గుజరాత్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఉచితాలపై ప్రధాని విమర్శించడం గమనార్హం. అధికారం కోసం రాజకీయ పార్టీలు ‘ఉచిత’ వాగ్ధానాలు చేస్తున్నాయని, ప్రజలు ప్రత్యేకించి యువకులు ఈ సంస్కృతిని వ్యతిరేకించాలని అక్కడి ఎన్నికల సభలో ప్రధాని మోదీ సెలవిచ్చారు. కాని, ఇప్పుడు కర్ణాటకలో మోదీ పార్టీ ఏం చేస్తున్నది..? కర్ణాటకలో బిజెపి చేసిన 103 వాగ్ధానాల్లో కేంద్ర…

‌రాష్ట్రంలో ఎన్నికలు అక్టోబర్‌లోనా… డిసెంబర్‌లోనా ?

మొన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు డిసెంబర్‌లో వొస్తాయన్నారు. నిన్న బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్‌లో ఎన్నికల వొచ్చే అవకాశాలున్నాయి సిద్ధంగా  ఉండాలని తమ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలవైపే మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలోని బిజెపి వర్గాలు…

‌సిట్టింగ్‌ల్లో గుండె దడ.. ఆశావహుల్లో ఉత్సాహం

హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీకోసం గట్టిగా పనిచేయని వారి తోక కట్‌ ‌చేస్తామని భారత్‌ ‌రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్‌ ‌తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడ మన్నది ఖాయమే అయినా అదే తమకు పెద్ద టాస్క్ ‌కాదు. అధిక మెజార్టీ స్థానాల సాధనే తమ ముందున్న ప్రధానాంశమని కెసిఆర్‌ ‌తమ…