Category Crime

ప్రాణాలు తీసిన చేపల వేట

– మూసీలో మునిగి ముగ్గురు యువకుల మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందిన ఘటన గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు, రెస్క్యూ టీం నదిలో గాలించి వారి మృతదేహాలను సోమవారం ఉదయం ఒడ్డుకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌కు…

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వృద్ధురాలు

– నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ ఫొటోలతో మోసం – ఏకంగా రూ.87.96 లక్షలు కొట్టేశారు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్ప్పుడు కొత్త ఎత్తులతో ప్రజల వద్ద నుండి డబ్బులు తస్కరిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలు, వీడియోలనే వాడుకుంటూ కేటుగాళ్లు రెచ్చిపోయారు. డీప్ ఫేక్ సాంకేతికతతో  సృష్టించిన…

నార్సింగ్‌లో దారుణం

– ఆరేళ బాలికపై అత్యాచారం, హత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ ఇస్తానంటూ బాలికను నమ్మించి అత్యాచారం చేయడమేగాక ఆపై హత్య చేశాడు. తమ చిన్నారి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో…

ప్రేమ పేరుతో ఎయిడ్స్ ‌రోగి వికృత‌ చేష్టలు

-పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇం‌జెక్షన్‌ ‌- ఫిర్యాదుతో రంగంలోకి దిగి అరెస్ట్ ‌చేసిన పోలీసులు మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, మార్చి 14: మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ప్రాంతంలో సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఓ యువకుడు ప్రాణాంతకమైన ఎయిడ్స్ ‌సోకిన రక్తాన్ని ఇంజక్షన్‌ ‌ద్వారా యువతికి …

అర్ధరాత్రి భార్యాభర్తల హత్య

– ఇంద్రేశం మున్సిపాలిటీలో ఘటన పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 14: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్‌మ‌న్ దంపతులను హత్య చేశారు. దొంగతనాలకు కేరాఫ్ గా మారిన ఈ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన బడుగుల ప్రాణాల్ని తీయడం పలు…

భారీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు

– రూ.84.15 కోట్ల మోసం జరిగినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్‌ ‌కంపెనీ ప్రొప్రైటర్‌ ‌సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా…

బస్సు బోల్తా.. నలుగురు ప్రయాణికుల మృతి

– నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలింపు – సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టూరిస్ట్ ‌బస్సు అర్ధరాత్రి 2…

అం‌బర్‌పేటలో కల్తీ పెరుగు స్వాధీనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: కల్తీ జాబితాలో పెరుగు కూడా చేరింది.  నగరంలోని అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్‌ ‌సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్, ‌జీహెచ్‌ఎం‌సీ ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు.పెరుగు…

భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

– ఉద్యోగం వ‌చ్చేందుకు భ‌ర్త స‌హ‌కారం – ఎక్సైజ్‌ ‌సిఐగా ఎంపికయ్యాక భర్తకు వేధింపులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి12 :భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. నేరేడ్‌మెట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్‌(41) ఓ ‌ప్రైవేట్‌…