Category ముఖ్యాంశాలు

కెసిఆర్‌ ‌లక్ష్యం మేరకు… యాదాద్రి విస్తరణ పనులు పూర్తి

28న ఉదయం 11.55 కు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా గుర్తింపు యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ ‌రావు వెల్లడి 28న సిఎం కెసిఆర్‌ ‌పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిపి సమీక్ష ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 19 : యాదాద్రి విస్తరణ పనులు శరవేగంగా పూర్తి కావచ్చాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్‌…

నిండు వేసవిలో వాగులు, కాలువల్లోకి గోదావరి జలాలు

నదికి కొత్త నడక నేర్పిన సిఎం కేసీఆర్‌ ‌కొడకండ్ల వద్ద గోదావరి జలాలను వదిలిన మంత్రి హరీష్‌ ‌‌రావు గజ్వేల్‌, ‌మార్చి 19(ప్రజాతంత్ర విలేఖరి) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్లు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి…

కొందరు మంత్రులు, అధికారులతో.. సీఎం కెసిఆర్‌ అత్యవసర సమావేశం ..!

నోటిఫికేషన్లు, పథకాలపై అధికారులతో సమీక్ష మంత్రుల ముందు పికే రిపోర్ట్? ‌ముందస్తు ఎన్నికలపై మంత్రులతో సిఎం కేసీఆర్‌ ‌చర్చ? 21న తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం సిద్ధిపేట, మార్చి 19(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం అత్యసర మీటింగ్‌ ఏర్పాటు చేశారు.…

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి….

హైదరాబాద్ ,మార్చి 19: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం  మృతి చెందారు. మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు.   1945-…

సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కు విశిష్ట పురస్కారం

హైదరాబాద్ ,మార్చి 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మీడియా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి కేరళ రాష్ట్రానికి చెందిన మల నాడు  మీడియా గ్రూప్ 2022 సంవత్సరం కు  అమర్ ను ఎంపిక చేసింది . శనివారం కొచ్చి లో జరిగిన సంస్ధ  వార్షికోత్సవం లో అమర్…

యాదాద్రి సలహాదారుగా చినజీయర్‌ను తొలగించాలి: రేంవత్‌ ‌రెడ్డి

ట్వీట్‌ ‌ద్వారా పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : సమక్క సారలమ్మలపై త్రిదండి చినజీయర్‌ ‌స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ….తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి…

సమ్మక్క సారలమ్మపై ఎలాంటి అల్ప వ్యాఖ్యలు చేయలేదు

20 ఏళ్ల క్రితం ప్రసంగంలో ఒక భాగాన్ని తీసుకుని దుష్ప్రచారం దీనివెనక అన్య ప్రయోజనాలు ఉన్నాయేమో మైక్‌ ‌దొరికింది కదాని కొందరు ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదు సమాజానికి మేలు చేయడమే మా కర్తవ్యం యాదాద్రికి పిలిస్తే వెళతాం..లేకుంటే చూసి ఆనందిస్తాం రాజకీయాలకు మేం దూరం..పూసుకుని తిరిగే అలవాటు లేదు మాంసాహారంపై…

ఆర్టీసీలో రౌండప్‌ ‌ఛార్జీలు

చిల్లర సమస్యలకు చెక్‌ ‌పెట్టిన సంస్థ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ ‌పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ‌రౌండప్‌ ‌చార్జీలను ఖరారు చేశారు. దీంతో స్వల్పంగా ఛార్జీలు కూడా పెరిగాయి. శుక్రవారం  నుంచి ఈ కొత్త రౌండప్‌…