కెసిఆర్ లక్ష్యం మేరకు… యాదాద్రి విస్తరణ పనులు పూర్తి
28న ఉదయం 11.55 కు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా గుర్తింపు యాడా ప్రత్యేకాధికారి కిషన్ రావు వెల్లడి 28న సిఎం కెసిఆర్ పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిపి సమీక్ష ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 19 : యాదాద్రి విస్తరణ పనులు శరవేగంగా పూర్తి కావచ్చాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్…
