Category ముఖ్యాంశాలు

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది

మహిళలను విస్మరించే సమాజాన్ని ఊహించలేం మహిళాభివృద్ధితోపాటు భద్రతకు అధిక ప్రాధాన్యం మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి…

పేదలకు ఇండ్లు రాకుండా చేస్తున్న కేసీఆర్‌

కేంద్రం ఇండ్లు మంజూరు చేసిన ఇళ్ల లెక్క చెప్పాలె రిజిస్ట్రేషన్ల బంద్‌తో ప్రజలకు నానా అవస్థలు అన్ని స్కామ్‌లలో కేసీఆర్‌ ‌కుటుంబానిదే పాత్ర నాగోల్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎల్బీనగర్‌, ‌ప్రజాతంత్ర: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం గృహాల కేటాయిస్తుందని..కెసిఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గృహాల…

ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్‌ ‌గాంధీ బాధ్యతలు చేపట్టాలి

 తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ  తీర్మానం బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ కొత్త పీసీసీ ప్రతినిధుల సమావేశంలో 2 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రానికి చెందిన పిసిసి అధ్యక్షుడు, ఆఫీస్‌ ‌బేరర్లు, ఎఐసిసి సభ్యులను నామినేట్‌ ‌చేయడానికి ఎఐసిసి అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలని తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించగా, ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని రాహుల్‌ ‌గాంధీని…

దసరా సెలవుల్లో మార్పు లేదు

26 నుంచి అక్టోబర్‌ 9 ‌వరకు సెలవులు ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ ‌దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9‌వ…

జిహెచ్‌ఎం‌సి సమావేశాల్లో గందరగోళం

పన్నల వసూళ్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై వాడీవేడీగా చర్చ అధికార కార్పొరేటర్ల తీరుపై విపక్ష సభ్యుల ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌జీహెచ్‌ఎం‌సీ కౌన్సిల్‌ ‌ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. దీంతో మంగళవారం జరిగిన జీహెచ్‌ఎం‌సీ జనరల్‌ ‌బాడీ వి•టింగ్‌ ‌రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ల అంశంపై గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ…

ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?

అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్‌ ‌తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే సీఎంపై బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌…. ‌బండి సంజయ్‌ ‌సమక్షంలో పలువురి చేరిక మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు…

విముక్తి ఉత్సవాల్లో ఎవరిదారి వారిదే

మూడు పార్టీలు మూడు పేర్లతో నిర్వహణ పరస్పర దూషణలకే ప్రాధాన్యం మండువ రవీందర్‌రావు ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి విముక్తి లభించిన రోజును పురస్కరించుకుని దేశ ప్రజలంతా నేటి వజ్రోత్సవాల వరకు ‘స్వాతంత్య్ర దినోత్సవం’ పేర వేడుకలను నిర్వహించుకోవడమన్నది అనవాయితీగా వస్తున్నది. కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ఎవరిని పలకరించినా ఆ రోజును ఒకే పేరుతో…

భారత్‌లో విలీనమైన శుభ సందర్భం

సెప్టెంబర్‌ 17‌కు ఉన్న ప్రత్యేకత అదే విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జెండా ఆవిష్కరించి ప్రసంగించిన కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్‌ ‌సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్‌ ‌శాఖమంత్రి కేటీఆర్‌ అన్నారు.…

మతోన్మాద శక్తులు పెట్రేగి పోతున్నాయి

స్వార్థ రాజకీయాల కోసం వికృత ప్రయత్నాలు అప్రమత్తంగా లేకుంటే ఆగమయిపోతం అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రం అంధకారంలో పడరాదు ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధితో సాగుతున్నం 56 ఏళ్లు ఉమ్మడి పాలనలో మగ్గాం అన్ని ప్రాంతాల మాదిరే హైదరాబాద్‌ ‌సంస్థానం దేశంలో విలీనం పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం…