Category ముఖ్యాంశాలు

కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌వి పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు

గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారు అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పుడు కిషన్‌ ‌రెడ్డి,  ఉత్తమ్‌ ‌కూడా ఉన్నారు గిరిజనులపై ప్రేమ ఉంటే రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించాలి వైద్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ ‌పార్లమెంటు సాక్షిగా…

‌ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండి

హైదరాబాద్‌, ‌పీఐబీ, మార్చి 22 : ప్రపంచ జల దినం సందర్భంగా ప్రతి ఒక్క నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండంటూ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నీటి ఆదా దిశగా కృషి చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్‌…

నా టార్గెట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డే

నా పరిస్థితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా మారింది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌మార్చి 22(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) : తన పంచాయతీ రేవంత్‌తోనేననీ, తన పరిస్ధితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా ఉందనీ,కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మీడియా ప్రతినిధులతో…

రసకందాయంలో కాంగ్రెస్‌ ‌రాజకీయం

అధిష్టానం వద్దకు చేరిన అసమ్మతి పంచాయతీ జగ్గారెడ్డి తరహాలోనే మరి కొందరు సీనియర్లపై చర్యలు ? ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో రాజకీయం రసకందాయానికి చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించిన ధిక్కార స్వరం బలం పుంజుకుంటున్న తరుణంలో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడంతో మరింత…

యాసంగి ధాన్యం విషయంలో… కేసీఆర్‌ ‌కొత్త డ్రామా…!

రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి.. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ ‌జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగా అధ్యకుడు…

మొదలైన యాదాద్రి ఉద్ఘాటన క్రతువు

బాలాలయంలో మహాకుండాత్మక యాగం…కాళేశ్వరం జలాలతో యాదాద్రీశుడికి అభిషేకం 28 వరకు ప్రత్యేక హోమాలు 28న మహాకుంభ సంప్రోక్షణ…భక్తులకు దర్శనాలు ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 21 : యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో మహాపంచకుండాత్మక యాగం ప్రారంభమైంది. సోమవారం నుంచి ఏడు రోజుల…

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు

గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది దేశంలో పరివర్తన రాజకీయాలు అవసరం 8 ఏళ్లలో ఏవి•చేయలేడని నిరూపించుకున్న మోడీ ప్రజల సమస్యల పరిష్కారంలో బిజెపి విఫలం అయితే డిమానిటైజేషన్‌..‌లేదంటే మానిటైజేషన్‌ ‌ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌పైసా తీసుకోకుండా సాయం చేస్తున్నారు ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తా యూపి,ఉత్తరాఖండ, గోవా,పంజాబ్‌ ‌ఫలితాల్లో పడిపోయిన ప్రభ వి•డియా సమావేశంలో…

కశ్మీర్‌ ‌ఫైల్స్ ‘‌చునావి జుమ్లా..’

విభజన హావి•ల అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యం టిఆర్‌ఎస్‌ ‌విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్‌ ‌మండిపడ్డారు.తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్‌ ‌నేతలకు దిశానిర్దేశం చేశారు. విభజన చట్టం హావి•లను అమలు చేయడంలో మోదీ సర్కార్‌ ‌విఫలమైందని…

ఇగ సమరమే.. !

ధాన్యం సేకరణ జరిపే వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదలం ఉగాది తరువాత దిల్లీలో ధర్నా, నేనూ పాల్గొంటా ధాన్యం సేకరణలో ఒకే దేశం-ఒకే సేకరణ విధానం ఉండాలి తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం ఈడీ, బోడీ కేసులకు కేసీఆర్‌ ‌భయపడడు ‘ముందస్తు’ ప్రసక్తే లేదు.. త్వరలో దేశంలో కొత్త రాజకీయ పార్టీ బీజేపీ…