కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్వి పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు
గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారు అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పుడు కిషన్ రెడ్డి, ఉత్తమ్ కూడా ఉన్నారు గిరిజనులపై ప్రేమ ఉంటే రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించాలి వైద్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రజాతంత్ర , హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ పార్లమెంటు సాక్షిగా…

