Category ముఖ్యాంశాలు

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్ల జీవో ఇవ్వాలి

దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలదే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్టీ రిజర్వేషన్‌ ‌పెంపు జీవో తీసుకు రావాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం…

16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలు ఎస్సీలకు రిజర్వ్

‌లాటరీ ద్వారా దవాఖానాల వివరాల ప్రకటన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌విద్యావంతులైన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమై ప్రణాళికలు తయారు చేసుకోవలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. అందుకు అవసరమైన సహాయ,సహకారాలు అందించడానికి…

కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు మిశ్రమ స్పందన

న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మార్చి 29 : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ…కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మె చేపట్టారు. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్‌, ‌కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్‌, ‌ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. సింగరేణిలో బొగ్గు సరఫరా పూర్తిగా…

దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపండి

రైతుల మేలు కోరుకుంటే పార్లమెంటులో కొట్లాడండి రాహుల్‌ ‌ట్వీట్‌పై మంత్రి హరీష్‌ ‌రావు, ఎంఎల్‌సి కవిత కౌంటర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : తెలంగాణ రైతుల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలతో కలిసి కాంగ్రెస్‌ ఎం‌పీలు కూడా ఆందోళన చేయాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును…

రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు

వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో ధాన్యం సేకరణపై రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ఎంఎల్‌సి కవిత కౌంటర్‌ ‌ట్వీట్‌పై రేవంత్‌ ‌కౌంటర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను…

ఆగని పెట్రో ధరల పెరుగుదల

లీటర్‌ ‌పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంపు హైదరాబాద్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 113.61 కాగా, డీజిల్‌ ‌ధర రూ. 99.83 న్యూ దిల్లీ, మార్చి 29 : దేశ వ్యాప్తంగా పెట్రోల్‌ ‌ధరలు రోజుకురోజు పురుగుతూనే ఉన్నాయి. గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. తాజాగా…

గజ్వేల్‌ ఆర్‌టీసీ డిపోను తరలిస్తారా…?

ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను ఇతర డిపోలకు కేటాయించడం దేనికి సంకేతం..? ప్రజల్లో అయోమయం..ఆందోళన సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావులు చొరవ చూపాలని వినతి సిద్ధిపేట, మార్చి 29(ప్రజాతంత్ర బ్యూరో) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గ ప్రాంత ప్రజ(ప్రయాణికు)లు అయోమయంలోపడ్డారు. ఆందోళన చెందుతున్నారు. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌,…

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తీవ్రమవుతున్న వడ గాల్పులు…రానున్న ఐదు రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : రాష్ట్రంలో రోజురోజుకీ వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, ‌మే నెలలో మరింత తీవ్రత తప్పదని…

‌శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబమ్‌ ..!

ఆరు సంవత్సరాల తరువాత… ప్రధానాలయంలో భక్తులకు మొదలైన నారసింహుని దర్శనాలు యాదాద్రిలో వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అత్యంత వైభవోపేతంగా సాగిన శోభయాత్ర స్వామివారి పల్లకి మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గర్భాలయంలోకి చేర్చిన ఉత్సవ మూర్తులు ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం యాదాద్రి పునర్నిర్మాణ కర్తలకు సిఎం కెసిఆర్‌ ‌సన్మానం ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయం…