Category ముఖ్యాంశాలు

ఎపిలోకి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల ఘన స్వాగతం రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు సాగనున్న యాత్ర 23న తెలంగాణలోకి.. కర్నూలు: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో పాదయాత్ర మంగళవారం ఆంధప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎపి పిసిసి అధ్యక్షులు సాకె శైలజానథ్‌ ‌నేతృత్వంలో పార్టీనేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళవారం…

‌ప్రశాంతంగా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌…96 ‌శాతం నమోదు

ఎఐసిసి కార్యాలయంలో సోనియా, ప్రియాంక, కర్నాటక సంగనకల్లు క్యాంపులో రాహుల్‌ ‌వోటు వోటింగ్‌లో పాల్గొన్న మన్మోహన్‌ ‌సింగ్‌ ‌సహా పలువురు సీనియర్‌ ‌నేతలు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ ‌కేంద్రంలో రాష్ట్ర నేతల వోటు జనగామ  శ్రీనివాసరెడ్డి వోటు గల్లంతు…ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నాల లక్ష్మయ్య రేపు దిల్లీ ఏఐసిసి హెడ్‌ ‌క్వార్టర్స్‌లో కౌంటింగ్‌..అదే…

నిత్యం విందు భోజనాలే

మునుగోడులో పండుగ వాతావరణంలో మనిగి తేలుతున్న ప్రజలు ప్రచారంలో నేతల పడరాని పాట్లు మునుగోడు ఉప ఎన్నిక కోసం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు ఎన్నిసార్లు జంప్‌ ‌చేస్తే అంత లాభం…కండువాలు మార్చడంలో ఆరితేరిన స్థానిక ప్రజాప్రతినిధులు నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : మునుగోడు నియోజకవర్గంలో ఏ ప్లలెలో చూసినా మధ్యాహ్నం వేళ గుంపులుగుంపులుగా భోజనాలు…

మునుగోడులో బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు

ముగిసిన ఉపసంహరణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌మునుగోడు నామినేషన్‌ ఉపసంహరణ పక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 36 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే,…

బరి నుంచి తప్పుకున్న మరో ముగ్గురు

ఫలించిన మంత్రి ఎర్రబెల్లి ప్రయత్నం నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు చొరవతో మరో ముగ్గురు అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరినుంచి తప్పుకున్నారు. ఇప్పటికే పదిమంది ఉద్యమ యువకులతో మాట్లాడి పోటీ నుంచి విరమించుకునేలా చేసిన మంత్రి.. తాజాగా ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి…

నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 17: ‌స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్‌ ‌కోసమే బూర నర్సయ్య గౌడ్‌ ‌బీజేపీలో చేరుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన డా.బూర నర్సయ్య గౌడ్‌ ఇం‌టికి సోమవారం వెళ్లిన బండి సంజయ్‌ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించారు…

రాజగోపాల్‌పై టిఆర్‌ఎస్‌ ‌విషప్రచారం

హావిలను నెరవేర్చని సిఎం కెసిఆర్‌ ‌ప్రచారంలో మండిపడ్డ డికె అరుణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చకుండా కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌…

టీబీ పేషేంట్లకు అండగా టిహెచ్‌ఆర్‌

ప్రతీ నెల నేరుగా పేషంట్స్ ‌చెంతకు న్యూట్రిషన్‌ ‌కిట్‌.. ‌సిద్ధిపేట నియోజకవర్గంలో 265 మందికి మనోధైర్యం ఇవ్వనున్న మంత్రి హరీష్‌ ‌రావు అభాగ్యుల మనోవేదనకు ఆత్మీయ కానుక 4 రకాల పోషకాహారాల కిట్‌ ‌త్వరలో ఇంటింటికి పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌జబ్బు వొచ్చిన బాధ కంటే ఎదుటివారి అవహేళనతో టిబి పేషేంట్లు…

ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంట

వంటింట్లో మహిళలకు గ్యాస్‌ ‌మంట మోడీ తీరుపై విరుచుకు పడుతూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి..ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్‌ ‌మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు…