Category ముఖ్యాంశాలు

ఐటి కంపెనీల్లో డ్రగ్స్ ‌ప్రకంపనలు

13 మంది ఉద్యోగులపై కంపెనీల వేటు మరో 50 మందికి నోటీసులు పోలీసుల జాబితాలో పేర్లు ఉండడంతో చర్యలు హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ ‌కేసులో..వాటిని తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు నోటీసులు అందజేశాయి. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్…

రైతు పండించిన పంటను కొనలేని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం

వడ్లు కొనుగోలు చేసేవరకు ఉద్యమం ఆగదు సిరిసిల్ల ధర్నాలో కేంద్రంపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని నోరు పారేసుకున్న గోయల్‌కు ఎంత బలుపు, కండకావరం అని మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం రైతులను వంచిస్తున్నదని కేటీఆర్‌ ‌విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్లక్ష్య పూరిత…

మా పార్టీ నిరసనలను అడ్డుకోవడం దారుణం

పోలీసుల తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పెట్రో, విద్యుత్‌ ‌చార్జీల పెపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌నిరసనలను అడుకున్న పోలీసులు రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌నేతల గృహనిర్బంధం బయటకు వొచ్చిన అనంతరం విద్యుత్‌ ‌సౌధ గేటు ముందు ధర్నా ఆందోళనను అడ్డుకోవడం కాదు…దమ్ముంటే విద్యుత్‌ ‌చార్జీలు తగ్గించండి….మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేతలు విద్యుత్‌ ‌సౌధ ముట్టడిలో…

మోడీ అంటే మోదుడు..బిజెపి అంటే బాదుడు

*కేంద్రం లాభనష్టాలు లెక్కలేసుకుని ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ లాగా పని చేస్తుంది *మోడీ హయాంలో అచ్చేదిన్‌ ‌కాదు…సచ్చేదిన్‌ ‌వొచ్చింది *సిద్ధిపేట టిఆర్‌ఎస్‌ ‌నిరసన దీక్షలో మంత్రి హరీష్‌రావు ఫైర్‌ మోడీ అంటే మోదుడు అని…బిజెపి అంటే బాదుడు అంటూ మంత్రి హరీష్‌ ‌రావు మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. రైతులు పండించిన వడ్లను కొనమని తెగేసి…

దేశం కోసం, ధర్మం కోసం వడ్లు కొనాలి

కేంద్రం కొనే వరకు ఉద్యమం ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌రైతు మహాధర్నాలు రైతులతో చెలగాటం వొద్దని కేంద్రానికి హితవు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ ‌తన ఆందోళనలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, సమావేశాలతో నిరసనలు తెలిపింది. రైతుల ఇండ్లపై…

స్వామివారి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబు

ఆలయమంతా రంగురంగుల విద్యుత్‌ ‌దీపాల అలంకరణ శరవేగంగా సిద్ధమవుతున్న కల్యాణ మండపం 10వ తేదీన స్వామివారి కల్యాణం…11న మహాపట్టాభిషేకం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ముస్తాబవుతుంది. 10వ తేది ఆదివారం నాడు స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం జరుగనుంది. ఇందుకోసం భద్రాచలం…

సుజాతనగర్‌ ఎం‌పీపీ భూక్యా విజయలక్ష్మి పూజలు

హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు పాల్గొనడంపై వివాదం భదాద్రి కొత్తగూడెం, ఏప్రిల్‌  6 : ‌జిల్లాలోని సుజాతనగర్‌ ‌మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసింది. దేవత అవతారంలో సుజాతనగర్‌ ఎం‌పీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు…

మోదీ పాలనలో…సబ్‌ ‌కా సత్తేనాశ్‌

‌రోజూ పెట్రోల్‌ ‌ధరలు పెంచుతూ పాపాన్ని రాష్ట్రాలపై… బీజేపీ ప్రభుత్వానికి పేద, మధ్య తరగతి ప్రజలపై కనికరం లేదు కేంద్రానికి మంత్రి కేసీఆర్‌ ‌లేఖాస్త్రం ప్రజాతంత్ర , హైదరాబాద్‌: ‌సబ్‌ ‌కా సాథ్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌ అని గొప్పలు చెప్పే ప్రధాని మోదీ పాలనలో దేశంలో పరిస్థితి సబ్‌ ‌కా సత్తేనాశ్‌ అయిందని మంత్రి…

వైద్యసిబ్బంది పనితీరు మారాలి

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రావాలి చేర్యాల పిహెచ్‌సిని పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు పని తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరిక ప్రజాతంత్ర, సిద్దిపేట, ఏప్రిల్‌ 6 : ‌సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పీహెచ్‌సీని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…