Category ముఖ్యాంశాలు

కేంద్రం సమస్యను సృష్టిస్తుంది.. రాష్ట్రం అలసత్వం వహిస్తుంది

గెజిట్‌ను కేంద్రం విత్‌ ‌డ్రా చేసుకోవాలి తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో తీర్మానం నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కేంద్రం కృష్ణా గోదావరి నదీజలాల విషయంలో సమస్యను సృష్టిస్తుందే తప్ప పరిష్కరించడం లేదని రాజ్యాంగ నిపుణులు న్యాయశాస్త్ర కోవిదులు మాడభూషి శ్రీధర్‌ అన్నారు.…

ఆర్టీసీ రిజర్వేషన్‌ ‌ఛార్జీల పెంపు

గుట్టుచప్పుడు కాకుండా పెంచడంపై తప్పు పడుతున్న ప్రయాణీకులు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాకిచ్చింది. టికెట్‌ ‌రిజర్వేషన్‌ ‌చార్జీలు టీఎస్‌ఆర్టీసీ పెంచింది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20 నుంచి 30 వరకు పెంచారు. అయితే చార్జీలు పెంచిన విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం దాచింది. మార్చి 27 నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి…

హనుమజ్జయంతి సందర్భంగా…. హైదరాబాద్‌లో నేడు శోభాయాత్ర

గౌలీగుడా నుంచి తాడ్‌బన్‌ ‌వరకు కొనసాగనున్న యాత్ర పోలీసుల భారీ బందోబస్తు మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో నేడు హనుమాన్‌ ‌జయంతి శోభాయాత్ర జరుగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్‌ ‌శోభాయాత్ర…

బీజేపీలో బయటపడ్డ విభేదాలు

బండి సంజయ్‌ ‌పాదయాత్రకు ఈటల, రఘునందన్‌ ‌దూరం సీనియర్లకు ప్రాధాన్యత లేదని బండిపై అసంతృప్తి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వైఖరిపై గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ఆయన చేపట్టిన ప్రజా…

విద్యుత్‌ ‌సరఫరాలో లోపం ప్రభుత్వ వైఫల్యమే టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తిన ఘటనకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్‌ ‌రెడ్డి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తడంపై శుక్రవారం ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్‌ ‌కోతలు…

‌ప్రజా సంగ్రామ యాత్రను ప్రజా వంచన యాత్రగా మార్చండి

కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా పాదయాత్రలా ? కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ ‌బహిరంగ లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పాలమూరు జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదనీ టీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఆయన చేపట్టిన ప్రజా…

అం‌దరి సహకారంతో పురోగమనంలో రాష్ట్రం

హైదరాబాద్‌ ‌పట్ల జస్టిస్‌ ‌రమణకు చాలా ప్రేమ ఆయన చొరవతో హైకోర్టు బెంచీలు 42కు పెరిగాయి రాష్ట్ర న్యాయాధికారుల సదస్సులో సిఎం కెసిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సిఎం కెసిఆర్‌ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. శుక్రవారం…

న్యాయవ్యవస్థ మరింత బలోపేతం

అందుకు నా వంతు కృషి తెలంగాణలో జడ్జిల సంఖ్యను పెంచాం కేసీఆర్‌ 4 ‌వేల 320కి పైగా ఉద్యోగాల కల్పన చేతికి ఎముక లేనితనానికి ట్రేడ్‌ ‌మార్క్ ‌కెసిఆర్‌ ‌తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌భారత న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన…

పరమ పవిత్రం…. శుభ శుక్ర వారం

భూమిపై అవతరించిన, పాపులను ద్వేశిం చకు…పాపాలను ద్వేషిం చూ…అన్న ప్రేమ మూర్తి,  దైవ కుమారుడు ఏసుక్రీస్తుకు కల్వరిగిరి పై శిలువ చేసిన దినమే శుభ శుక్రవారం ( (good Friday). క్రీస్తు సువార్త ల ప్రకారం  క్రీ.శ.33లో చంద్ర గ్రహణం రోజున అని  భావి స్తారు.  క్రీస్తు మరణ తాలూకు జ్ఞాపకాలను క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే…