రోగుల సహాయకులకు రూ.5కే భోజనం
జీహెచ్ఎంసి పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో సౌకర్యం హరేకృష్ణ మూమెంట్ సంస్థతో టిఎస్ఎంఐడీసి ఎంవోయూ సీఎం కేసీఆర్ ఆలోచనలకు కార్యరూపం : మంత్రి హరీష్ రావు ప్రజాతంత్ర , హైదరాబాద్ : హైదరాబాద్లోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు ఇకపై రూ.5కే మూడు పూటలా భోజనం అందనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం టీఎస్ఎంఎస్ఐడిసి ఎండి…

