అభివృద్ధిలో సిద్ధిపేట ఎల్లకాలం ఫస్టు ప్లేస్..
అందుకు ప్రజలు భాగస్వాములు కావాలి..మంత్రి హరీష్రావు ఆశాభావం పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో మహిళలది కీలక పాత్ర పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధికరణ కేంద్రం ప్రారంభం ఎస్టిపి ద్వారా శుద్ధిచేసిన నీరు నర్సాపూర్ చెరువులోకి సిద్ధిపేట, ప్రజాతంత్ర,ఏప్రిల్ 20 : అభివృద్ధిలో సిద్ధిపేట ఎల్లకాలం మొదటి స్థానంలో నిలిచేలా పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని స్థానిక శాసనసభ్యుడు,…
