Category ముఖ్యాంశాలు

వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌పాతచింతకాయ పచ్చడి

దమ్ముంటే కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి రాహుల్‌ ఏ ‌హోదాలో తెలంగాణకు వచ్చారు..ఆయన ఓ రాజకీయ అజ్ఞానిగా మాట్లాడారు కాంగ్రెస్‌ ఔట్‌ ‌డేటెడ్‌ ‌పార్టీ..ఏ పార్టీకి తొత్తుగా ఉండాల్సిన ఖర్మ పట్టలేదు సోనియా రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌పాలన చేయలేదా..యువరాజుగా చలామణి అవుతున్నదే నీవు ఇది టెన్‌ ‌జన్‌పథ్‌ ‌కాదు.. తెలంగాణ జనపథం కెసిఆర్‌ ‌నియంత…

వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతం

 రైతులలో, ప్రజల్లో భరోసా నింపిన రాహుల్‌ ‌వరంగల్‌/‌సుబేదారి, ప్రజాతంత్ర , మే 6  : తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్టమొదటి భారీ బహిరంగ సభ శుక్రవారం రాత్రి హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతమైంది. సభకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షత వహించారు.…

రైతులను మోసం చేస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాలు..

కాంగ్రెస్‌ ‌పార్టీ రైతులకు అండగా ఉంటుంది అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ ‌రద్దు చేస్తాం తెలంగాణాలో రాచరిక పాలన ప్రజాస్వామ్యం ఖూనీ కెసిఆర్‌ ‌పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది నష్టం జరుగుతుందని తెలిసి తెలంగాణ ఇచ్చాం కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు ఇస్తాం అసమ్మతి నాయకులు టిఆర్‌ఎస్‌, ‌బిజెపీలకు వెళ్లొచ్చు తొమ్మిది అంశాలతో వరంగల్‌ ‌డిక్లరేషన్‌…

రాహుల్‌ ‌గాంధీకి స్వాగతం…

రైతులకు తెలంగాణలో అమలవుతున్న పథకాలను స్టడీ చేసి… కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి రాహుల్‌ ‌పర్యటన సందర్భంగా మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలను ఎన్నిసార్లు ప్రస్తావించారు : ట్వీట్‌ ‌ద్వారా రాహుల్‌ ‌గాంధీకి కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : తెలంగాణకు వొస్తున్న రాహుల్‌ ‌గాంధీకి స్వాగతం పలుకుతున్నామని…

బూస్టర్‌ ‌డోస్‌ను కేంద్రం ఉచితంగా ఇవ్వాలి

డబ్బులు తీసుకొని వ్యాక్సిన్‌ ఇవ్వడం సరికాదు కేంద్రానికి లేక రాశానని వెల్లడించిన మంత్రి హరీష్‌ ‌రావు కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో ఐసీయూ, లేబర్‌ ‌రూం ప్రారంభం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే6: దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్‌ ‌డోస్‌ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ ‌చేశారు. కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో కొత్త…

అకృత్యాలు తెలుసుకునేందుకే రాహుల్‌ ‌పర్యటన

కెటిఆర్‌, ‌కవితల ట్వీట్లకు రేవంత్‌ ‌ఘాటు స్పందన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ రాష్ట్ర పర్యటనపై మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌గా ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ…‘ పాలనపై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్‌. ‌రుణమాఫీ హా ఎలా ఎగ్గొట్టాలి? ఎరువుల ఫ్రీ హాని…

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…

ధాన్యం కొనకుండా టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల డ్రామాలు

రైతులకు అండగా ఉండేందుకే రాహుల్‌ ‌రాష్ట్ర పర్యటన నిర్ణయాలు వరంగల్‌ ‌వేదికగా రాహుల్‌ ‌ప్రకటిస్తారు వరంగల్‌ ‌సభకు రైతులంతా తరలిరావాలి నిజాం ఆస్తులను మించిన కెసిఆర్‌ ఆస్తులు వి•డియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ను విమర్శించే స్థాయి..అర్హత నీకుందా ? : ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి హరీష్‌ ‌రావుకు రేవంత్‌ ‌‌కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

నేడు రాష్ట్రానికి రాహుల్‌…‌రెండ్రోజుల పర్యటన

వరంగల్‌ ఆర్టస్ ‌కాలేజీలో రైతు సంఘర్షణ సభలో ప్రసంగం సాయంత్రం హైదరాబాద్‌కు…నేరుగా వరంగల్‌ ‌‌సభకు రైతల సంక్షేమం కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌ప్రకటన సభ కోసం భారీగా ఏర్పాట్లు గల్లీ నుంచి దిల్లీ వరకు నేతల ఐక్యతారాగం రాహుల్‌ ‌రాక సందర్భంగా భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పునరుత్తేజమే…