Category ముఖ్యాంశాలు

కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణ బీజేపీ లక్ష్యం

కుటుంబ పాలనను అంతమొందించి తీరుతాం రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు సిద్దంగా ఉన్నారు బిజెపి సమావేశంలో తరుణ్‌ ‌చుగ్‌,‌కిషన్‌ ‌రెడ్డిల వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణెళి బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్‌ ‌ఛార్జ్ ‌తరుణ్‌చుగ్‌ ‌పేర్కొన్నారు. రైతులను కేసీఆర్‌ ‌మోసం చేశారని తరుణ్‌చుగ్‌ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ‌పాలన పట్ల ప్రజల్లో తీవ్ర…

కొత్త మెడికల్‌ ‌కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలి

నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌పరిశీలన నేపథ్యంలో అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి ఆరోగ్య, అర్‌ అం‌డ్‌ ‌బీ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి హరీశ్‌ ‌రావు.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ ‌స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ…

అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు

కెసిఆర్‌ను దంచుడే..వొచ్చే యేడు దించుడే రైతులు చేయిచాచి అడుక్కునే పరిస్థితి రానీయం అక్కంపేటకు రాహుల్‌ ‌గాంధీని తీసుకొస్తాం ప్రొ।। జయశంకర్‌ ‌స్వగ్రామంలో రచ్చబండలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ధరణి పోర్టల్‌ ‌వల్ల రైతులకు ఇబ్బందులు : కొమురవెల్లి రచ్చబండలో పొన్నాల కరీంనగర్‌ ‌జిల్లా తిమ్మాపూర్‌లో రచ్చబండను అడ్డుకున్న టిఆర్‌ఎస్‌ ‌హన్మకొండ/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 21…

మీరు ఆదర్శ దంపతులుగా వెలుగొందాలి

వీడియో కాల్‌ ‌ద్వారా తాను చదివించిన శ్రీలతకు మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు సిద్ధిపేట, మే 21(ప్రజాతంత్ర బ్యూరో) : స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంచి మనస్సు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోసారి తన మంచి మనస్సు చాటుకుని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను చదివించిన విద్యార్థిని శ్రీలత…

దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం

మోడీ నిరంకుశ విధానాలపై ఉమ్మడి పోరాటం అఖిలేశ్‌తో భేటీలో తాజా రాజకీయాలపై సిఎం కెసిఆర్‌ ‌చర్చ నేడు చండీఘర్‌కు సిఎం…రైతు కుటుంబాల పరామర్శ న్యూ దిల్లీ, మే 21 : దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..‌సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్‌ ‌నివాసంలో…

దిల్లీకి సిఎం కెసిఆర్‌

‌రేపు చంఢీఘడ్‌లో రైతు కుటుంబాలకు పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ ‌బృందం దిల్లీకి వెళ్లింది. దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ‌వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై,…

బీజేపీ వాళ్లకు సిగ్గు లేదు..బాధ్యత లేదు..!

విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు భువనగిరి, మే 20 : ‘‘కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదు…బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు… మాటలకే  పనికి వొస్తారు బీజేపీ వాళ్ళు…ఎయిమ్స్‌ను చుస్తే తెలుస్తుంది బీజేపీ వాళ్ల సక్కదనం…’’ అని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తీవ్ర విమర్శలు చేసారు.…

బీబీ నగర్‌ ఎయిమ్స్‌పై కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలు

భూబదలాయింపు చేసినా బుకాయింపులా ఎయిమ్స్‌ను సందర్శించిన మంత్రి హరీష్‌ ‌రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భూ బదలాయింపు చేయలేదని కిషన్‌ ‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌రైతు రచ్చబండ

నెల రోజులపాటు వరంగల్‌ ‌డిక్లరేషన్‌పై చర్చ అక్కంపేట రచ్చబండలో పాల్గొననున్న రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ నేటి నుంచి రైతు రచ్చబండ నిర్వహిస్తుంది. వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు…