Category ముఖ్యాంశాలు

బస్సు ప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్భ్రాంతి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం మృతులకు ఒక్కొక్కరికి లక్ష సాయం ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌కర్నాటకలో బస్సు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.…

కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు తగవు

న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదు ప్రజల హక్కుల పరిరక్షణకే కట్టుబడి ఉంది కొత్త జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన సిజెఐ ఎన్‌వి రమణ జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సిఎం కెసిర్‌ అం‌గీకారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని…

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జాతీయజెండా ఆవిష్కరించిన మంత్రులు అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించిన గుత్తా, పోచారం సిద్దిపేటలో హరీష్‌ ‌రావు, సిరిసిల్లలో కెటిఆర్‌ ‌జెండా ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌సిఎం కెసిఆర్‌ ‌పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

మీ అభిమానం ప్రేమను గుండెల్లో పెట్టుకుంటా…

ప్రతీఒక్కరి ఆశీర్వదాలు అందాయి ధన్యవాదాలు… అందుబాటులో ఉండను మీ అభిమానాన్ని… సమాజ సేవలో చూపించండి మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటండి మీ అభిమానానికి నమస్కరిస్తున్న తన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు సిద్దిపేట, జూన్ 2 (ప్రజాతంత్ర బ్యూరో): మితృలకు, అభిమానులకు హృధయపూర్వక…

విదేశాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా ఉత్సవాలు అమరులకు నివాళి అర్పించిన ఎన్నారైలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా జరిగాయి. అక్కడి ఎన్నారైలు వైభవంగా వేడుకలు నిర్వహించారు. లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్‌, ‌టాక్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. లండన్‌…

కేంద్రం వివక్షపై నిరంతర పోరాటం: సిఎం కెసిఆర్‌

‌మిషన్‌ ‌భగీరథ, మిషన్‌ ‌కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ‌చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని, కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యమని, కొరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కున్నదో అందరకీ తెలుసునని, ఆ…

చార్మినార్‌ ‌వద్ద నామజ్‌ ‌కోసం సంతకాల సేకరణా?

కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు మోదీది సుపరిపాలన..కెసిఆర్‌ది కుటుంబపాలన రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిందన్న బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీఎనిమిదేళ్ల పాలన భేష్‌…

హ్యాపీ బర్త్ ‌డే… హరీష్‌రావు..!

“ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో, ఆత్మీయమైన పలకరింపుతో, కఠోరమైన కార్యదీక్షతో జనహృదయాలను సునాయాసంగా గెలుచుకున్న సమ్మోహన శక్తి.  భగ భగ మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా…సుడిగాలి సైతం సిగ్గుపడేలా పర్యటిస్తూ..నిరంతరం  ప్రజల కోసం పరితపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నవ్వుల రారాజు…అలుపెరగని బాటసారి. ట్రబుల్‌ ‌షూటర్‌, ‌డైనమిక్‌ ‌లీడర్‌ ‌హరీష్‌రావు పుట్టినరోజు నేడు.” అలుపెరగని…

ఎనిమిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

కళ్లముందే ఎన్నో ఘన విజయాలు వార్షిక వృద్ధి రేటులో అగ్రస్థానంలో.. జాతీయం కంటే 86 శాతం అధికంగా రాష్ట్ర తలసరి ఆదాయం నాడు దండుగ నుంచి నేడు పండుగగా వ్యవసాయం సామాజిక ఉద్యమంగా దళితబంధు ఉచితంగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు విద్యారంగ వికాసం కోసం గురుకుల విద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు…