Category ముఖ్యాంశాలు

తెలంగాణ వీరత్వానికి ‘సర్వాయి’ ప్రతీక

నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌సర్దార్‌ ‌సర్వాయి పాపన్నగౌడ్‌ ‌తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరరావు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ…

సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ ద్రోహి

బిజెపి గెలుపుతో దొర సీఎం కేసీఆర్‌కు దిమ్మతిర్గుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.జరిగిన ఉప ఎన్నికలు, హజురాబాద్‌, ‌దుబ్బాకలో బిజెపి విజయకేతనం ఎగరేయడంతో దొర కేసీఆర్‌ ‌పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలిస్తే సీఎం కేసీఆర్‌కు హద్దులుండయన్నారు. మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌మునిగే నావనేనని, కమ్యూనిష్టులు అంతరంగంగా…

మీ దార్శనికతకు దాసోహం!

సిరివెలుగులతో సిద్ధిపేట రాత మార్చారు ప్రపంచస్థాయి సొబగులతో పట్టణ కీర్తి ఇనుమడింపజేశారు అభివృద్ధిపై అసమాన దీక్షాదక్షత మీకు మాత్రమే సొంతం పుట్టి పెరిగిన ఊరిని చూసి ఆనంద భాష్పాలు ఉప్పొంగాయి స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు ప్రవాస భారతీయుని అరుదైన లేఖ ఎన్‌ఆర్‌జి గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీస్‌ ‌సిఈవో నరేందర్‌రెడ్డి మనోగతం ఇటీవల సిద్ధిపేటలో…

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి

కులమతాల పేరుతో విడదీసే కుట్రలను నిలవరించాలి నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు తెలంగాణలో అభివృద్ధి విచ్ఛిన్నానికి కుట్ర మోసపోతే గోస పడుతాం మేడ్చెల్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌ 24 ‌గంటల కరెంట్‌ ‌దేశానికే ఆదర్శమని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : ‌జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని సిఎం…

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన శత్రువు

బిజెపిని నమ్ముకుంటే కైలాసం ఆటలో పెద్ద పాము నోట్లే పడ్డట్టే 8 సంవత్సరాలయినా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చడం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగు, తాగునీరు అందిస్తా రాష్ట్రం సాధనతోనే వికారాబాద్‌ ‌జిల్లా ఏర్పాటు 58 సంవత్సరాల సమైక్య పాలనలో తెలంగాణ ఎంతో నష్టపోయింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె…

గడీల పాలనకు స్వస్తిపలకాలి…

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 16 : రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టి పేదల రాజ్యం తీసుకురావడానికి బిజెపి మహా సంగ్రామ యాత్ర చేపట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం మహా సంగ్రామ యాత్ర పాలకుర్తి…

రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ

సామూహిక జాతీయ గీతాలాపనతో పులకరించిన నేల జనగణమనతో ఊరూవాడా, పల్లె పట్టణం మమేకం ఆబిడ్స్‌లో జాతీయ గీతాలాపన చేసిన సిఎం కెసిఆర్‌ ఎక్కడిక్కడే నిలిచి చెయ్యెత్తి జైకొట్టిన జనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక…

బండి సంజయ్‌ ‌పాదయాత్రలో రాళ్లదాడి

బండి సంజయ్‌ ‌పాదయాత్రలో రాళ్లదాడి, పలువురికి గాయాలు, కార్దు ధ్వంసం దేవరుప్పుల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌, ‌బిజెపి కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు నెలకొనడం జరిగింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌ ‌చేపట్టిన మహాసంగ్రామ యాత్రలో టీఆర్‌ఎస్‌, ‌బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు,…

ఉచిత పథకాలు వద్దన్న బిజెపిని రద్దు చేయాలి

పేదరిక నిర్మూలనే టిఆర్‌ఎస్‌ ఎజెండా ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ పేదలకు ఉచిత పథకాలు వద్దన్న కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి…