Category ముఖ్యాంశాలు

రేపటి నుంచి 4వ విడత బిజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

 *మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిపై గురి *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి మొదలు కానున్న పాదయాత్ర  *ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ *22న పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలో పాదయాత్ర ముగింపు *ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేసిన బీజేపీ…

ఉత్సాహంగా ఖైరతాబాద్‌ ‌మహాగణపతి శోభాయాత్ర…

  వేలాదిగా తరలి వొచ్చిన ప్రజలు..గంగ ఒడికి చేరిన మహాలక్ష్మీ గణపతి ప్రఖ్యాత ఖైరతాబాద్‌ ‌మహాగణపతి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్లాడు. దీనికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రులు, ఉత్సవసమితి నేతలు పర్యవేక్షించారు. మంత్రులు సబితా…

గంగమ్మ ఒడికి గణపయ్య

శోభాయమానంగా సాగిన వినాయక నిమజ్జన యాత్ర అన్ని దారులూ ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపుకే భక్తుల కోలాహలంతో వసంతోత్సవ శోభ వర్షంలోనే కొనసాగిన శోభాయాత్ర…నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి ‌హైదరాబాద్‌ ‌నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వేకవజాము నుంచే వేడుకగా మొదలయ్యింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు..వినాయక ప్రతిమలతో కదలి వొస్తున్న వాహనాలు..వసంతోత్సావాన్ని…

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ముప్పు

విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించాలి ఈ మూడు నెలల్లో మరింత పరిజ్ఞానం పొందుతా పార్టీ ఎన్నికల్లో అధ్యక్షుడెవరో తెలుస్తుంది భారత్‌ ‌జోడో యాత్రలో మీడియాతో రాహుల్‌ ‌మూడో రోజు నాగర్‌ ‌కోయిల్‌ ‌నుంచి సాగిన యాత్ర ‌కేంద్రంలోని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌..‌విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. అవి దేశానికి చేసే…

నీట్‌ ‌ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సిద్దార్థరావుకు 5వ ర్యాంకు

మొదట 50 ర్యాంకుల్లో 8మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌నీట్‌ ‌ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. తెలంగాణకు చెందిన సిద్దార్థరావుకు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించగా ఏపీ చెందిన సాయికీర్తి తేజకు 12వ ర్యాంక్‌ ‌వరించింది. మొదట 50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 8మంది ఉన్నారు. అంతే కాకుండా దివ్యాంగుల్లో…

నగరంలో మరోమారు దంచికొట్టిన వాన

జోరువానతో తడిసి ముద్దయిన జంటనగరాలు రోడ్లపైకి భారీగా చేరిన వరదనీరు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం జోరువాన కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ ‌జాం అయ్యింది. ఖైరతాబాద్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌కింద వర్షపు నీరు నిలిచిపోయింది.…

తెలంగాణలో రైతులు అప్పులపాలై రోడ్డున పడ్డారు

-బ్యాంకులు, షావుకారుల ముందు రైతును దొంగను చేశారు -రైతు బంధు ఇచ్చి ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సీడీ పూర్తిగా ఎత్తేశారు -భూసార పరీక్షలు కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్రం పక్కదారి -రైతు సంఘాల ఐక్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు ఫోటో రైటప్‌ : ‌రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌.‌జైపాల్‌ ‌రెడ్డి  …

రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చా..

ప్రజలకు చేరువై వారి సమస్యలపై దృష్టి పెట్టా మంచిచేసే క్రమంలో అవమానాలు ఎదుర్కొన్నా మూడేళ్ల పదవీకాలంపై వి•డియాతో తమిళసై ‌మహిళా గవర్నర్‌ ‌ను అయినందుకు తనపై వివక్ష చూపించారని గవర్నర్‌ ‌తమిళి సై అన్నారు. రాష్ట్ర గవర్నర్‌ ‌గా తమిళిసై మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రజల కోసం…

సెలవు

రంగారెడ్డి, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ ‌జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…