Category ముఖ్యాంశాలు

రాహల్‌ ‌జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో రాహుల్‌ ‌జోడోయాత్ర సాగుతున్న తరుణంలో అటు కాంగ్రెస్‌  ‌నేతల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ స్పష్టంగా జోష్‌ ‌కనిపిస్తుంది. రాహుల్‌ ఈ ‌సందర్భంగా తాము మళ్లీ అధికారంలోకి వొస్తామన్న భరోసా వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని హావి•లు ఇస్తూ రాహుల్‌ ‌గాంధీ ముందుకు సాగుతుండడంతో…

ఉప ఎన్నికల్లో వివాదాలు చేయడం వారికి అలవాటే

దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇలాగే జరిగింది ఇప్పుడు సమస్యలు పట్టించుకుంటామంటే బిజెపిని నమ్మాలా? టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలపై మండిపడ్డ రేవంత్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో ఉప ఎన్నికలు వొచ్చినప్పుడల్లా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ది పొందుతున్నాయని  పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఇలాంటి అంశాలను…

ఐదో రోజు భారత్ జోడో పాదయాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుండి ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకుంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్కడి షాద్…

వోటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలి

దళితులను వంచించిన ఘనుడు కెసిఆర్‌ ‌బిజెపి దళిత ఆత్మగౌరవ సభలో తరుణ్‌ ‌చుగ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. కేసీఆర్‌కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్‌ అహంకారాన్ని దించాలని కోరారు.…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు…రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు

రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు కేంద్రంలో రైతులపై నల్ల చట్టాలతో నడ్డి విరుస్తున్నారు రాష్ట్రంలో గిరిజన దళితు రైతుల భూములను లాక్కుంటున్నారు రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌లేక విద్యార్థుల కలలు చెదిరిపోతున్నాయి నవ భారతావని కోసం ప్రజలు నాంది పలకాలి జడ్చర్ల సభలో రాహుల్‌ ‌గాంధీ టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు రాజకీయ పార్టీలు…

కొమ్ము కోయ కళాకారులతో రాహుల్   నృత్యం 

కొమ్ము కోయ కళాకారులతో రాహుల్  నృత్యం Name(required) Email(required) Website Message Submit   *ఆదివాసీల కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క *భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన  ఖమ్మం జిల్లా ఆదివాసీలు…

తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ పాదయాత్ర..

మహబూబ్ నగర్ జిల్లా యాత్రలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్‌ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…

అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ ఎత్తివేస్తాం

గిరిజనులకు ఫారెస్ట్ ‌రైట్స్ ‌కింద భూములను అందజేస్తాం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులను ఆదుకుంటాం భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్‌ ‌గాంధీ భరోసా మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర: 2023 ‌సంవత్సరం కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని ఎత్తివేస్తామని, గిరిజన పోడు భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి…