Category ముఖ్యాంశాలు

తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో రంగారెడ్డి జిల్లా టాప్‌

‌రెండో స్థానానికి పరిమితమైన బెంగళూర్‌ అర్బన్‌ ‌జిల్లా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో…

మహిళలను కించపరిచే విధంగా పోస్టులు

వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే విధంగా మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసుల వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసులు స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని జాయింట్‌ ‌సీపీ తెలిపారు. మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌పెడుతున్నారని అన్నారు. మహిళ…

కౌలు రైతును ఆదుకోకపోతే వ్యవసాయం ఎలా బాగుపడుతుంది?

రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు స్వరాజ్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ ‌వ్యవసాయ రంగ ధ్వంసానికి కెసిఆర్‌ ‌కంకణం కట్టుకున్నాడు కౌలు రైతు చట్టం అమలు చేయక అన్యాయానికి గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేసిన వక్తలు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌వ్యవసాయంలో నష్టాలను తట్టుకోలేక…

ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

బీఎల్‌ ‌సంతోష్‌కు సిట్‌ ‌నోటీసులపై స్టే 22 వరకు పొడిగింపు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 13(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు సార్లు బీజేపీ అగ్రనేత బీఎల్‌ ‌సంతోష్‌, ‌జగ్గుస్వామికి సిట్‌ ‌నోటిసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా హైకోర్టు…

దిల్లీ బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయంలో హోమాలు

సిఎం కెసిఆర్‌ ‌రాజశ్యామల యాగం నేడు లాంచనంగా కార్యాలయాన్ని ప్రారంభించనున్న సిఎం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : ‌దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిల్లీలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగం కోసం దిల్లీలోని బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయంలో ముందుగానే ప్రత్యేక యాగశాలను నిర్మించి, ఇతర ఏర్పాట్లు…

కొండగట్టు బాధితులను ఆదుకుంటే సిఎం ఫ్లేక్సీలకు పాలాభిషేకం

కనీసం పరామర్శించని కెసిఆర్‌ ‌కొండగట్టుకు రూ.100 కోట్లు ఎలా ఇస్తారు? కొండగట్టు ప్రమాద బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సరామర్శ కొండగట్టు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌కొండగట్టు ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదుకుంటే ఆయన ఫ్లేక్సీలకు తాను పాలభిషేకం చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మహా…

పార్టీలో కష్టపడిన వారికి కాకుండా కోవర్టులకు పదవులా?

పీసీసీ కమిటీల ఎంపికలో అసలు ప్రాతిపదిక ఏమిటి? ఏఐసిసిపై మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ ‌దామోదర రాజనర్సింహ అసంతృప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌రాష్ట్రంలో పిసిసికి జరిగిన పదవుల ఎంపికపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశాన్ని కొందరు ముఖ్య నేతలు అడ్డుకొన్నారు.…

బీఆర్‌ఎస్‌తో కొత్త చరిత్ర సృష్టిస్తాం

చాలా రాష్ట్రాల నుంచి త్వరలో పార్టీలోకి చేరికలు బతుకమ్మను, మహిళలను బండి సంజయ్‌ అవహేళన చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‘‌భారత్‌ ‌రాష్ట్ర సమితి’ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్‌ ‌డ్యామేజ్‌ అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో భారత్‌ ‌రాష్ట్ర సమితితో కొత్త చరిత్ర సృష్టిస్తామన్న…

పిల్లల్లో జన్యులోపాలపై ముందస్తు పరీక్షలు

ఇతర రాష్రాల్లో ఉత్తమ విధానాలపై అధ్యయనం వొచ్చే వారం కేన్సర్‌ ‌చికిత్సకు అదనంగా అందుబాటులోకి 300 పడకలు నిమ్స్, ఎంఎన్‌జే హాస్పిటళ్ల పనితీరుపై జూమ్‌ ‌ద్వారా వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు నెలవారీ సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 :  ‌పిల్లల్లో జన్యులోపాలు నివారించేలా ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్‌…