Category ముఖ్యాంశాలు

రేణుక నివాసంలో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ

పొంగులేటిని రప్పిచేందుకు చొరవ నేటి నల్లగొండ సభను రద్దు చేసుకున్న నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్‌ ‌వాతావరణం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్‌ ‌జెండా ఎగురవేయాలని ఆయా పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ…

దిల్లీలో యాపిల్‌ ‌రెండో స్టోర్‌

సాకేత్‌లో ప్రారంభించిన టిమ్‌ ‌కుక్‌ ‌స్టోర్‌ ‌చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌యాపిల్‌ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్‌ ‌స్టోర్‌ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ ‌సిటీవాక్‌ ‌మాల్‌లో గురువారం తెల్లవారుజామున స్టాల్‌ను టిమ్‌ ‌కుక్‌ ‌ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే…

కోవిడ్‌ ‌టైమ్‌లో తెగించి పనిచేశాం….

అయినా రోడ్డున పడేశారు బండి సంజయ్‌కు గాంధీ హాస్పిటల్‌ ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌సిబ్బంది మొర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కోరుతూ వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌కొరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించారని పేర్కొంటూ గాంధీ హాస్పిటల్‌ 4‌వ తరగతి ఔట్‌ ‌సోర్సింగ్‌…

కెసిఆర్‌ ‌దౌర్జన్యాలకు అంతులేకుండా పోయింది

చేవెళ్ల బహిరంగ సభకు లక్ష మంది.. బిజేపి విజయం ఖాయం ఈటల రాజేందర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ‌స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పార్లమెంట్‌ ‌ప్రవాస్‌ ‌యోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. మొయినాబాద్‌ ‌సమీపంలోని అజీజ్‌ ‌నగర్‌లో…

కాంగ్రెస్‌-‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటే..

బీజేపీ పోరాటాలతో బీఆర్‌ఎస్‌ ‌గుండెలు గుభేల్‌ ‌మంటున్నాయ్‌ ఈ ‌నెల 23న చేవెళ్ల బహిరంగ సభను సక్సెస్‌తో సత్తా చాటుదాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు చేవెళ్ల బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం.. జన సమీకరణ, సభ ఏర్పాట్లపై నేతలతో చర్చ  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20…

అం‌బేద్కర్‌ ‌విశ్వమానవుడు

ఆయన సిద్ధాంతం విశ్వజనీనం..సార్వజనీనం ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులకు ఆశాదీపం ఆయన పేరిట ఏటా దేశ వ్యాప్తంగా అవార్డులు రూ. 51 కోట్ల డిపాజిట్‌…‌వడ్డీగా వొచ్చే మూడుకోట్లతో ప్రదానం వొచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనదే అధికారం దేశంలో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నాం దేశ వ్యాప్తంగా ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో…

అం‌బేడ్కర్‌ ‌విగ్రహం… ఆకారానికి ప్రతీక కాదు

తెలంగాణ ప్రజల చైతన్య దీపిక విద్యతోనే ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు తొలుగుతాయి.. దళిత, గిరిజనుల కోసం సిఎం కేసీఆర్‌ అనేక పథకాలను చేపడుతున్నారు సిద్ధిపేటలో అంబేడ్కర్‌ ‌జయంతి వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున నెలకొల్పిన 125…

అం‌బేద్కర్‌ ‌లేకుంటే తెలంగాణ లేదు

పంజాగుట్టలో అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణలో కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌లేకపోతే తెలంగాణ లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పంజాగుట్ట కూడలిలో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహాన్ని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల…

నేడు అంబేద్కర్‌ ‌విగ్రహావిష్కరణ

దేశంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ‌పెరగనున్న పర్యాటక ప్రాధాన్యం ఈ ఘట్టం చరిత్రలో సువర్ణాధ్యాయం : హాజరవుతున్న ప్రకాశ్‌ అం‌బేద్కర్‌ ‌దేశ చరిత్రలోనే ఓ మైలురాయి…రాష్ట్ర అభివృద్ధికి గీటురాయి : మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి   పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 :…