Category ముఖ్యాంశాలు

‘‌దళితబంధు’లో ఆరోపణల పర్వం

బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌దళితబంధు పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆరోపించారు. 2023లో నియోజకవర్గంలోని 1500 మంది అర్హులకు లబ్ది చేకూరుస్తామని చెప్పి..15 వేల 700 కోట్ల నిధులు కేటాయించి.. కనీసం…

సమాచార శాఖ కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …

హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన  కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా  కల్పించిన   రాష్ట్ర  ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది …. కోరెం అశోక్ రెడ్డి  ఇంటర్మీడియట్ పూర్తయిన…

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక…

అత్యంత అధునాతనంగా నిర్మాణం…కొత్త సచివాలయం ఇలాంటిది దేశంలో ఇంకెక్కడా లేదు రేపు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేతుల వి•దుగా ప్రారంభం అన్నీ ప్రత్యేకతలే ..: మంత్రి వేముల అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ అంజనీ కుమార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కొత్తగా నిర్మించిన కొత్త తెలంగాణ సచివాలయ భవనం అత్యంత సువిశాలమైనదని,…

ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలు సీసీఎల్‌ఏకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌జీవో నంబర్‌ 58, 59 ‌కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం చేయాలని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి…

సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …

హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28:రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది …. కోరెం అశోక్ రెడ్డి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హుజురాబాద్…

అక్టోబర్‌లోనే ఎన్నికలు… నాలుగు నెలలే సమయం

మారండి…లేకుంటే వేటు తప్పదు దళిత బంధు పథకంలో వసూళ్లకు పాల్పడ్డ వారి చిట్టా నాదగ్గరుంది ఇక ముందు ఎంత మాత్రం సహించేది లేదు బిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలకు పార్టీ అధినేత కెసిఆర్‌ ‌హెచ్చరిక -వి.రామ్‌ ‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, ఏప్రిల్‌ 27 : ‘‌సమయం ఎక్కువగా లేదు…అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వ్యక్తిగత…

దడ పుట్టిస్తున్న దండకారణ్యం

ప్రతీకార చర్యలతో భయభ్రాంతులకు గురవుతున్న గిరిపుత్రులు ప్రతీకారం తీర్చుకుంటామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మందుపాతర బాధ్యత మాదే : లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌మందుపాతర మోతలతో దండకారణ్యం మరోసారి గిరిపుత్రుల్లో దడ పుట్టించింది. మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలకు మాత్రమే బాధ్యులయ్యారు. బుధవారం దంతెవాడ…

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభంజనం

వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వంద సీట్లతో గెలవబోతున్నాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి క్యాడర్‌లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్‌ఎస్‌ ‌దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ప్రతినిధుల సభలో పార్టీ అధ్యక్ష హోదాలో సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,…

అన్నదాతలూ…ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు

వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం ప్రకటించారని మంత్రి వెల్లడి సిఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హరీష్‌రావు ఆత్మీయ భరోసా సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : అన్నదాతలు ధైర్యంగా ఉండాలి. రైతు నాయకుడు కేసీఆర్‌ ‌సిఎంగా ఉన్నటువంటి  రైతు ప్రభుత్వం.…