నష్టాల నట్టేట్లో రైతులు..
ప్రకృతి వైపరీత్యం ఒక వైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు.. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్ సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలంటున్న రైతు సంఘాలు ( మండువ రవీందర్రావు ) రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పంట నష్టానికి ప్రకృతి వైపరీత్యం ఒకవైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు కారణంగా మారాయి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అదిగమించి,…
