Category ముఖ్యాంశాలు

మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన

బ్యారేజ్‌ ‌కుంగడంలో కుట్రకోణం ఇంజనీర్‌ ‌ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన మహదేవ్‌పూర్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ ‌కుంగడంపై కేసు నమోదయ్యింది. మరోవైపు మంగళవారం కేంద్రబృందం ఇక్కడ పర్యటించి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. మహదేవ్‌పూర్‌ ‌పోలీసులు ఈ కేసు రిజిష్టర్‌ ‌చేశారు. ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదు మేరకు…

సారూ .. కారూ సేఫ్‌ ..!..

బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు… ‌ప్రజల్లో కెసిఆర్‌ ‌పథకాలకే మొగ్గు అన్ని కులల్లో కూడా సిఎంకు మద్దతు మళ్లీ బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలనే భావన మిషన్‌ ‌చాణక్య సర్వేలో వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని ప్రముఖ సర్వే సంస్థ ‘మిషన్‌ ‌చాణక్య’ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు బీఆర్‌ఎస్‌ ‌పాలనపై సంతృప్తిని…

ఈ ఎన్నికలు ఎవరికి ప్రయోజనం..?

    కార్పోరేట్ ఏజెంట్లకు సీట్లు ఇస్తున్న ప్రధాన పార్టీలు పొంగులేటి.. పువ్వాడ అజయ్ ఇద్దరూ కార్పోరేట్ రాజకీయ నాయకులే వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్న పార్టీలకు బుద్ది చెప్పండి. మావోయిస్టు పార్టీ అగ్రనేత అజాద్ ప్రకటన విడుదల   భద్రాచలం, ప్రజాతంత్ర , అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో శాసన…

కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు  కేంద్ర బృందం

*- కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ *- మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ *-  వాస్తవాలు తేల్చాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ్వరం…

ప్రగతి భవన్ లో దసరా వేడుకలు

  ప్రగతి భవన్ లో దసరా వేడుకలు • కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి  • శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ,ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కేసీఆర్ • రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, విజయాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థించిన సిఎం…

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

పినపాక, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిగూడెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సురేష్ అనే యువకుడు రావిగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రావిగూడెం గ్రామానికి చెందిన స్థానికులు బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు సమీపంలోని గోదావరి…

తెలంగాణ కు నిత్య విజయాలు…: సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరా కు ప్రత్యేక స్థానం వున్నదని సిఎం అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయ దశమి పేరు తో దేశ వ్యాప్తంగా జరుపు కుంటారని సిఎం తెలిపారు.దసరానాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి…

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నా..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌నుంచి తాను టికెట్‌ ఆశిస్తున్నట్లు గద్దర్‌ ‌కుమార్తె వెన్నెల తెలిపారు. టిక్కెట్‌ ఇస్తే పోటీ చేస్తా..లేకున్నా ప్రచారం చేస్తానని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో తన తల్లితో కలిసి వెన్నెల వి•డియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ‌నుంచి టికెట్‌ ఆశిస్తున్నాను. కానీ టికెట్‌…

జీవనానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వినియోగం నిషేధంపై శనివారం డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఒకరోజు వర్క్ ‌షాప్‌ ‌జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పోల్ల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డు చైర్మన్‌…