Category ముఖ్యాంశాలు

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా

పాలేరు ప్రజలకు పాలేరులా పనిచేస్తా సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం ఆరు రూరైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా గెలిచిన ఏడాదిలోనే అమలు చేసి చూపిస్తా మాట తప్పేదేలేదు మడమ తిప్పేదేలేదు : పొంగులేటి   ఖమ్మం/కొత్తగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : పాలేరు ప్రజల సంక్షేమానికి పాలేరులా పనిచేస్తానని మాట ఇస్తున్నానని, అందుకు దేనికైనా…

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు

ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…కడుపులో గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో  గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు అయ్యాయి..ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం…

కేసీఆర్‌ ‌దళిత సామాజిక వర్గాన్ని అవహేళన చేశారు

దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారు -బీసీని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయం -తెలంగాణలో సకలజనుల పాలనను అందిస్తాం..:కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి – పలువురు బీజేపీలో చేరిక   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీని…

దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

ఎల్బీనగర్‌ ‌బూత్‌ ‌కమిటీ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ఎల్‌.‌బి.నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:  ‌రాష్ట్ర ప్రభుత్వం  అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్‌ ‌పరిధిలోని జీ.ఎస్‌.ఆర్‌.‌గార్డెన్స్ ‌లో…

‌రైతులందరూ కలిసి కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాలి

తస్మాత్‌ ‌జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం  మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌  ‌బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం సభలో మంత్రి హరీష్‌ ‌రావు నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌కేసీఆర్‌ అం‌టే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిండు సీఎం కేసీఆర్‌.. ‌తెలంగాణ వచ్చాకే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి…

మోసం కేసీఆర్‌ ‌నైజం

మాట తప్పడం ఆయనకు అలవాటు బిజెపి బి టీం బిఆర్‌ఎస్‌ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే ‌ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌ ‌లక్షణమని  ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో…

ఆర్థిక వ్యవస్థకు పునాది పొదుపు

నేడు ప్రపంచ పొదుపు దినోత్సవం ప్రపంచ పొదుపు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 30న నిర్వహిస్తారు. సామాన్య పౌరులకి పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపు కుంటారు. స్పెయిన్లో 1921 లో మొదటి జాతీయ పొదుపు దినోత్సవం జరుపు కున్నారు.1924లో ఇటలీలోని మిలన్‌ ‌నగరంలో జరిగిన మొదటి అంతర్జాతీయ పొదుపు…

గెలిపిస్తే అభివృద్ధి  ఏంటో చూపిస్తా

దేశంలో కాంగ్రెస్ ను మించిన లౌకిక పార్టీ లేదు హామీలు నెరవేర్చితేనే వోట్లు అడుగుతా జనవరిలోనే ఆర్ సీసీ వాల్ నిర్మాణం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీకి రోడ్లు, డ్రెయిన్ లు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి  ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అంతటితో ఆగిపోదాం అనుకునే మనస్తత్వం…

మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌

కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు స్టేషన్‌ ‌ఘనపూర్‌ , ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. శనివారం జరిగిన స్టేషన్‌ ‌ఘనపూర్‌ ‌నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌టికెట్లు ఇచ్చాక పట్టపగలు దొరికిన దొంగ…