Category ముఖ్యాంశాలు

సబ్బండ వర్గాల సమిష్టి పండుగ..: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

    సీ ఎం కేసీఆర్ ” సద్దుల బతుకమ్మ ” శుభాకాంక్షలు తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు ఆఖరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు.…

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

దుర్గాష్టమి సందర్భంగా సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది అందరూ…

రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం..

దొరలకు, ప్రజలకు మధ్య పోటీ బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం ఒక్కటే..   అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం ఆర్మూర్‌ ‌పర్యటనలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఆర్ముర్‌, ‌ప్రజాతంత్ర. అక్టోబర్‌ 20 : ‌రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీతో టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌భేటీ

బీఆర్‌ఎస్‌ను ఎదుర్కునేందుకు ఉమ్మడి వ్యూహంపై చర్చ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీతో టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌ ‌భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం కరీంనగర్‌ ‌వీపార్క్ ‌హోటల్‌కు చేరుకున్న కోదండరామ్‌ ‌రాహుల్‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ను రాహుల్‌ ‌కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరామ్‌ను రాహుల్‌…

ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె

దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే రైతు బంధు, దళిత బంధు కలలోనైనా ఊహించామా మంత్రి కెటిఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌, ‌రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో,…

నిజాం చెక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తాం : రాహుల్‌ ‌గాంధీ

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బబ్బర్‌ ‌షేర్‌ ‌తెలంగాణ అని ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం జగిత్యాల పర్యటనలో భాగంగా కార్నర్‌ ‌మీటింగ్‌లో మాట్లాడుతూ..‘సింహాలు సింగిల్‌గానే కాదు..గుంపులుగా కూడా వొస్తాయ్‌’ అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ‌సింహాలు గర్జిస్తున్నాయ్‌..‌రాబోయేది బబ్బర్‌ ‌షేర్‌ ‌తెలంగాణా అన్నారు. ప్రజల తెలంగాణా కోసమే కాంగ్రెస్‌ ‌పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణాలో…

‌ప్రజలను ఆకట్టుకున్న రాహుల్‌ ‌దోశ వేయడం..చిన్నారులకు చాక్లెట్స్ ‌పంపిణీ

జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాహుల్‌ ‌జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ‌విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యంలో న్యాక్‌ ‌స్టాప్‌ ‌వద్ద ఆగారు. ఈ సందర్భంగా…

దొరల తెలంగాణ..ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు

దేశమే నా ఇల్లు..ప్రజల గుండెల్లోనే నాకు చోటు బీఆర్‌ఎస్‌, ‌బిజెపి, ఎంఐఎం మూడు ఒకే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చాక కులగణన రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబం చేతుల్లోకి.. దొరల కోసం కాదు..ప్రజల కోసం తెలంగాణ ఇచ్చాం జగిత్యాల విజయభేరి సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌రాబోయే…

ఎన్నికల తర్వాత గజ్వేల్‌లోనే ఉంటా… మీతోనే గడుపుతా..

కడుపులో పెట్టుకుని రెండుసార్లు గెలిపించారు చేయాల్సింది ఇంకా ఉంది…లీడర్లు ఇదే చాలని ఊరుకోవద్దు…కావాలని పట్టుపట్టాలి బీఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌ఖాయం…95 నుండి 105 స్థానాలు గెలుస్తాం గజ్వేల్‌ ‌నియోజకవర్గ స్థాయి బిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో సిఎం కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ‌రుణం తీర్చుకోవాలంటే రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర,…