Category ముఖ్యాంశాలు

చేసిన అభివృద్ధి చెప్పుకొని మూడోసారి ఎన్నికలకు

అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం •కులమత భేదాలు, వివక్ష లేకుండా జీవిస్తున్న ప్రజలు •పల్లెలు, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం •ఐటీ రంగంలో బెంగళూరును దాటేసిన హైదరాబాద్ •ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ •కేంద్రం ఇచ్చింది శూన్యం – కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధిపై విజన్ లేదు •పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్…

బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం.

వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌ అన్నారు.శుక్రవారం వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్న…

ఆడ బిడ్డలకు ఇంటి దగ్గరికే నీళ్లు …

ఇది కదా  అభివృద్ధి ..  సంక్షేమమా … సంక్షోభమా…  మోసపోతే గోసపడుతారు .. మూడు సభల్లో కెసిఆర్‌..   పాలేరులో తుమ్మలపైన ఫైర్‌   మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: ఒకనాడు గ్రామాల్లో మహిళలు మంచినీళ్ళకు మైళ్ళదూరం చెరువులదగ్గరకు వెళ్ళాల్సిన పరిస్థితి నుండి నీళ్ళే మహిళలదగ్గరకు తరలి వొస్తున్నాయి. ఆహోరాత్రులు కష్టపడి పథకాలను రూపొందించడం ద్వారానే ఇది…

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో భారీగా చేరిన వెల్టూర్‌ ‌గ్రామస్తులు, యువకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సదాశివపేట మండలం వెల్టూర్‌ ‌గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో శుక్రవారం భారీగా చేరిన యువకులు గ్రామస్తులు  చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపు నకు  కృషి చేస్తామన్నారు.  ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పిన్నవని అమలు…

బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం

ఆగం కావద్దు,అలోచించి ఓటు వేయాలి.. తెలంగాణా పై పెత్తనం చేయాలనీ చూస్తున్నారు. వర్ధన్నపేట్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మంత్రి కెసిఆర్‌.. ‌వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే…

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం

కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం •రాహుల్‌ ఓ ‌రాజకీయ అజ్ఞాని.. తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై  అవగాహన లేదు •అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్‌.. ‌కొనే పార్టీ బీఆర్‌ఎస్‌ •‌కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నేడు…

మహిళల కోసం సీఎం అనేక పథకాలు

– రైతులపై కాంగ్రెస్‌ ‌పగబట్టింది -వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తాం – పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 27 :‌వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న బిఎంఆర్‌ ‌కన్వెన్షన్‌ ‌హాల్లో కార్యకర్తల…

ఏ ఇంటికి ఆ ఇళ్లే కథానాయకులు అవ్వండి… ప్రజాస్వామ్యాన్ని కాపడండి

మీటింగ్‌కు రాకుండా బిఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు దావత్‌లు ఇస్తుండ్రు.. ప్రపంచం గజ్వేల్‌ వైపు చూస్తోంది గజ్వేల్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈటల రాజేందర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ఇప్పుడు ప్రపంచం మొత్తం గజ్వేల్‌ వైపు చూస్తుందనీ, గజ్వేల్‌ ప్రజలందరూ ధర్మాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్‌…

గజ్వేల్‌ ఎన్నిక కౌరవులకు, పాండవులకు మధ్య జరిగే ధర్మ యుద్ధం

20యేండ్లు పని చేయించుకుని మెడలుపట్టి గెంటేశాడు.. ప్రతి వ్యక్తి వెలకట్టారు..ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు సిఎం కేసీఆర్‌పై గజ్వేల్‌ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫైర్‌ గజ్వేల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: నేను గజ్వేల్‌కు వచ్చింది. నాకు నియోజకవర్గం లేక కాదు.  నాతో 20యేండ్లు పని చేయించుకుని నా మెడలుపట్టి బయటకు గెంటివేసిన సిఎం కేసీఆర్‌కు…