Category ముఖ్యాంశాలు

ఎలక్టోరల్‌ బాండ్లు అతిపెద్ద కుంభకోణం

సుప్రీమ్‌కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచేలా ఒత్తిడి పెంచాలి : ఎలక్టోరల్‌ బాండ్ల కేసు పిటిషనర్‌ అంజలి భరద్వాజ్‌ అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాధారం : టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పౌర సమాజ గొంతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి : భారత్‌ జోడో అభియాన్‌ ప్రతినిధి విస్సా కిరణ్‌ భారత్‌ జోడో…

వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’

అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అ ఉగ్రవాదం, అవినీతిపై ఉక్కుపాదం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళ్తున్నామని, 3 దశాబ్దాల తర్వాత దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని, ఇది…

‘‘ఆపరేషన్‌ చేయూత’’తో సత్ఫలితాలు

6గురు మావోయిస్టు పార్టీ మిలీషియా, కమిటీ సభ్యుల లొంగుబాటు మీడియా సమావేశంలో ఏఎస్‌పి పారితోస్‌ పంకజ్‌ వెల్లడి లొంగిపోయిన వారు పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కిష్టారం పొలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దు గ్రామాలైన డోకుపాడు మరియు పుట్టపాడు గ్రామాల…

పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం

జోరువానతో చల్లబడిన నగరం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న రాష్ట్రం చల్లబడిరది. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు అక్కడక్కడా పెద్ద జల్లులు…

గత పదేళ్ళలో కేంద్రంలో ఒక్క రూపాయి అవినీతి లేదు

సికింద్రాబాద్‌లో అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాం కిషన్‌ రెడ్డి అందరిలా కాదు..నీతిమంత నాయకుడు సికింద్రాబాద్‌లో కిషన్‌ రెడ్డి నామినేషన్‌  సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గత పదేళ్ళలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని కేంద్ర…

ఎన్నికల ప్రచారం కోసం కెసిఆర్‌ బస్సుయాత్ర

Operation Sindoor

22 నుంచి మే 10 వరకు రాష్ట్రంలో ప్రచారంఈసీకి నివేదించిన బిఆర్‌ఎస్‌ ప్రతినిధి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్‌ అధినేత, కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్‌ బస్సు యాత్రకు అనుమతి కోసం బిఆర్‌ఎస్‌ అధికార…

భద్రాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ

దిల్లీలో మోదీ..గల్లీలో కేడీ(కేసీఆర్‌) ఇద్దరు దొంగలే  దిగిపో..దిగిపో అనడానికి తెలంగాణ కెసిఆర్‌ అయ్య జాగీరు కాదు.. గ్యారంటీగా రాష్ట్రంలో  10 ఏండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఐదు అమలు..రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మోదీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు…అందుకే పార్లమెంట్‌ సాక్షిగా విషం చిమ్మాడు మహబూబాబాద్‌ జన జాతరలో ముఖ్యమంత్రి రేవంత్‌…

సాగు నీరు, విద్యుత్‌పై…ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం

ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదు  దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం  ఆరోపణలను ప్రజలు కూడా నమ్మే ప్రమాదం  త్వరలోనే రైతు రుణమాఫీ…ఎన్నికల తర్వాత స్పష్టత  ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర…