Category ముఖ్యాంశాలు

సింగ‌రేణి ఒక్కో కార్మికునికి … రూ.1.90 ల‌క్ష‌లు బోన‌స్‌….

ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌ కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్20: సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి…

హైడ్రాకు విస్త్రృత అధికారాలు

వ‌డ్ల‌కు రూ.500 బోన‌స్ ఇచ్చేందుకు ఆమోదం.. రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు.. హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : రాష్ట్రంలో నీటివ‌న‌రుల‌ను ర‌క్షించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు క‌ల్పించాల‌ని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. శుక్ర‌వారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు…

వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల చెక్కు ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కి అందజేసిన శ్రీ ఇందు గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ (ఇ‌బ్రహీంపట్నం) ఛైర్మన్‌ ‌వెంకట్‌ ‌రావు.

సుచిత్రలో నాలా ఆక్రమణ కూల్చివేత

Hydra Bulldozer Focus

హుస్సేన్‌ సాగర్‌ ఆక్రమణలపై తదుపరి దృష్టి హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ కట్టడాలపై ఫిర్యాదులు.. హైడ్రా బుల్డోజర్‌ ఫోకస్‌ జలవిహార్‌ చట్టబద్దంగానే ఉందన్న డైరెక్టర్‌ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్‌ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కంటోన్మెంట్‌…

మావోయిస్టుల కదలికలపై పోలీస్‌ ‌డేగ కన్ను

Maoist movements

అటవీ ప్రాంతాన్ని వేల సంఖ్యలో జల్లెడపడుతున్న కేంద్ర బలగాలు కగార్‌ ‌పేరుతో దండకారణ్యంలో యుద్ధ్ద వాతావరణం కాకినాడ నుండి పడవలు కొనుగోలు చేసిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ ‌నుండి తెలంగాణలోకి ప్రవేశించేందుకు భారీగా వ్యూహరచన ‌మావోయిస్టుల కదలికలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టుల కదలికలపై డేగ కన్ను…

కాంగ్రెస్‌ ‌నేతల్లారా… కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే…?

మల్లన్నసాగర్‌లో 21టిఎంసిల నీళ్లెలా వొచ్చాయి? కాంగ్రెస్‌ ‌మూర్ఖుల్లారా అబద్దాలు ఆపండి రైతుల గుండెల్లో కేసీఆర్‌ ‌పేరు ఎప్పుడూ  ఉంటుంది.. కాళేశ్వరం   మునిగింది, కొట్టుకుపోయిందనోళ్లకు  మల్లన్నసాగర్‌లోని జలాలే చెంపపెట్టు మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు వద్ద హరీష్‌రావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌ ‌బృందం ప్రత్యేక పూజలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ‌ కాళేశ్వరం   ప్రాజెక్టు కొట్టుకుపోయిందనీ, మునిగిపోయిందనీ, లక్ష కోట్ల రూపాయలు…

వోటుకు నోటు కేసు…బదిలీ కుదరదు

ఊహాజనిత అంశాలతో పిటిషన్‌ ‌దాఖలు కేసు వివరాలను రేవంత్‌కు రిపోర్ట్ ‌చేయొద్దు ఎసిబికి ఆదేశాలు ఇచ్చిన ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం న్యూదిల్లీ,సెప్టెంబర్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌సంచలనం సృష్టించిన వోటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలాగే సిఎం రేవంత్‌కు ఊరట దక్కింది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ ‌శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ…

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

jp nadda on Srivari Laddu Prasadam

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…

దేశానికే ఆదర్శంగా స్కిల్ యూనివర్సిటీ

పారిశ్రామికవేత్తలదే కీలక భాగస్వామ్యం బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్19: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం…