Category ముఖ్యాంశాలు

ఏడాదిలోనే.. బిఆర్‌ఎస్‌ ‌తప్పిదాలకు భారీ మూల్యం

4.50 లక్షల కుటుంబాలకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ‌ప్రారంభం.. సువర్ణాక్షరాలతో లిఖించదగినది.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించుకోవడం రాష్ట్ర చరిత్రలో  సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ ‌బిఆర్‌…

విమెన్‌ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా ఆందోల్‌

‌యువతులు అన్నిరంగాల్లో రాణించాలి.. •నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభోత్సవంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 :  అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యమైనదని, భార్యగా, తల్లిగా, అక్కగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది మహిళలేనని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు విజ్ఞానవంతులైతే సమాజం గుణాత్మక అభివృద్ధి వైపు పురోగమిస్తుందని చెప్పారు. చదువుతో…

స్వాతంత్య్రం పోరాటంలో ముస్లింల త్యాగాలు మరువలేం..

ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌, ‌క్విట్‌ ఇం‌డియా, డూ ఆర్‌ ‌డై నినాదాలు ముస్లిం నాయకులవే.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రవీంద్ర భారతిలో ‘బ్లడ్‌ ‌స్పీక్స్ ‌టూ’ పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : ‌స్వాంతంత్య్ర  ఉద్యమంలో ముస్లింల పోరాటాలు త్యాగాలను ఎన్నటికీ మరువలేనివని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశ  స్వాతంత్య్రం…

జీవించే హక్కును పాలకులు కాలరాయొద్దు

Rulers should not take away the right to life

ములుగు ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి •అధికారం రాగానే ఒక ఎన్‌కౌంటర్‌.. ఏడాదిలోపు మరొకటి.. •ములుగు ఎన్‌కౌంటర్‌ ‌పై తెలంగాణ సమాజం స్పందించాలి •ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే.. •మృతుల శవాలను ఫోరెనిక్స్ ‌నిపుణులచే శవ పరీక్షలు నిర్వహించాలి •మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరిపించాలి •పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ ‌డిమాండ్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌…

 క్వాష్‌ ‌పిటిషన్‌కు దాఖలు చేసిన హరీష్‌ ‌రావు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని హరీష్‌ ‌రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. పంజాగుట్ట పీఎస్‌లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన…

ఏడాదిగా యువతకు వికాసం కాదు..విలాపమే..

అందర్నీ మోసం చేసిన రేవంత్‌ కేసీఆర్‌ ఇచ్చిన నోటిఫికేషన్లకు కాంగ్రెస్‌ ‌పబ్లిసిటీ మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌గతంలో కేసీఆర్‌ ఇచ్చిన నోటిఫికేసన్లను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏడాది కాలంలో యువతకు లభించింది వికాసం కాదని…

రూ.400 కోట్లతో దేవాలయాల్లో మౌలిక వసతులు

దేవాదాయ భూముల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు అటవీ, దేవాదాయశాఖ  మంత్రి  కొండా సురేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత దేవాలయాలను అభివృద్ధి చేస్తూ సామాన్య భక్తులకు దృష్టిలో పెట్టుకుని కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ…

హైదరాబాద్‌లో గూగుల్‌ ‌సేఫ్టీ ఇంజినీరింగ్‌ ‌సెంటర్‌

‌కొత్త కేంద్రంలో ఆన్‌లైన్‌ ‌భద్రతా ఉత్పత్తుల అభివృద్ధి గూగుల్‌ ‌కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఐటీ ప్రపంచంలో హైదరాబాద్‌ ఐటీ అని వ్యాఖ్య.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 :  ‌రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌ ‌కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని మొట్టమొద గూగుల్‌ ‌సేఫ్టీ ఇంజినీరింగ్‌…

‌గవర్నర్‌, ‌సి.ఎమ్‌లచే నేడు ఇందిరా మహిళా శక్తి బజార్‌ ‌ప్రారంభం

 ఏర్పాట్లపై శిల్పారామంలో సి.ఎస్‌ ‌సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04 :‌ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిల చేతుల మీదుగా శాల్పారామంలో దాదాపు 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్‌ ‌బజార్‌ ‌ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిల్పా రామంలో ఏర్పాటు చేయనున్నమహిళా శక్తి…