Category ముఖ్యాంశాలు

వాజ్‌పేయి నాణెం విడుదల

కవాజ్‌పేయికి ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖులు న్యూదిల్లీ, డిసెంబర్‌ 25 : దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతి  ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. వాజ్‌పేయి వందవ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రిలీజ్‌ చేశారు. అంతేకాకుండా స్టాంప్‌ను కూడా మోదీ…

దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వాజ్‌పేయి

అటల్‌ స్ఫూర్తితో కార్యకర్తలు సేవాభావంతో పనిచేయాలి బిజెపిలోకి యువతను భాగస్వాములు చేయాలి కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 :భరతమాత సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్న తుడు అటల్‌బిహారీ వాజ్‌పేయి అని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డి అన్నారు. బిజెపి…

అంబేడ్కర్‌ గురించి మాట్లాడే అర్హత లేదు

అల్లు అర్జున్‌ విషయంలో ఏదో మతలబు ఉంది: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: అంబేడ్కర్‌ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు  లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి తాళాలు వేశారు. ఆయన చరిత్ర తెలిపేలా…

తెలంగాణ సర్కారుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ కితాబు

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు  హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్ష  రాహుల్‌ గాంధీ లేఖపై స్పందించిన మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. రవాణాశాఖలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయంటూ కితాబిచ్చారు.మనమిచ్చిన హామీలను విజయవంతంగా అమలుచేస్తున్నారని ప్రశంసలు…

సమగ్రశిక్ష ఉద్యోగుల నిర్బంధం హేయమైన చర్య

టెంట్లు పీకేయడం కాదూ…సమస్యకు పరిష్కారం చూపండి సిఎం సందర్భంగా పోలీసుల చర్యపై ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: సమస్యలను పరిష్కరించాలంటూ మెదక్‌లో నిరసన చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడమే కాకుండా సిఎం పర్యటన సందర్భంగా ఉద్యోగులను నిర్బంధించడంపై మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే…

రాష్ట్రంలో… కొత్త క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 25: హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని, వివిధ రంగాలలో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని తెలిపారు. రాష్ట్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యాక్రమాలతో తెలంగాణ గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2023-24లో 15,623 మెగావాట్ల నుంచి 2027-28లో 20,968 మెగావాట్లకు, 2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. విద్యుత్‌ అవసరాలు 2023-24లో 85,644 మిలియన్‌ యూనిట్ల నుంచి 2027-28 లో 1,15,347 మిలియన్‌ యూనిట్లకు, 2034-35లో 1,50, 040 మిలియన్‌ యూనిట్లకు చేరుకుం టుందని అంచనా వేస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ రాష్ట్రం 2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, వొచ్చే జనవరి 3వ తేదీన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో పలు భాగస్వాములతో సమావేశం నిర్వహిం చనున్నట్టు తెలిపారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని డిప్యూటీ సీఎం తెలిపారు.

2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక శక్తి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 25: హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన…

మెదక్‌ చర్చికి..దేశంలో ప్రత్యేక గుర్తింపు

పనికి ఆహార పథకానికి మెదక్‌ చర్చే స్ఫూర్తి  ఈ చర్చితో నాకు విడదీయరాని అనుబంధం    కరువు, కాటకాలు నిర్మూలించడానికి చర్చి నిర్మాణం  క్రిస్టమస్‌ వేడుకలు, మెదక్‌ చర్చి వందేళ్ల వేడుకల్లో  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి  చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : మెదక్‌…

మెదక్‌లో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

Caste census

మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయ దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మెదక్‌ నియోజకవర్గంలో…

మేడిగడ్డపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులు కొట్టివేత

Bhupalappalli court order on Medigadda set aside

విచారణ జనవరి 7కు వాయిదా హైకోర్టులో కెసిఆర్‌, హరీష్‌ రావులకు ఊరట హైదరాబాద్‌, డిసెంబర్‌24 (ఆర్‌ఎన్‌ఎ): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. విచారణ…