Category ముఖ్యాంశాలు

చిత్ర‌సీమ‌ను ప్ర‌పంచ‌స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దుదాం..

సినిమా ఇండ‌స్ట్రీ బాగుప‌డాల‌న్న‌దే మా ఆకాంక్ష తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి షూటింగ్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు హైదరాబాద్ కు వొచ్చేలా చర్యలు డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సినీ ప్రముఖులతో భేటీలో సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న…

శ్రీతేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలి..

బాలుడి ఆరోగ్యం మెరుగుప‌డుతోంది.. మాజీ మంత్రి హ‌రీష్‌ రావు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26 : సంధ్య థియేట‌ర్‌లో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన శ్రీతేజ్ కోలుకుంటున్నాడ‌ని, వైద్యానికి స్పందిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. గురువారం కిమ్స్ శ్రీతేజ్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ…

రాష్ట్రంలో 4.50 లక్ష ఇందిరమ్మ ఇండ్లు

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

40 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం దమ్మపేట తాసిల్దార్‌ ‌కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గంలో  విస్తృత పర్యట‌న‌ దమ్మపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26:‌ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణాల‌ను  ఈ సంక్రాంతి నుంచి ప్రారంభించి…

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 26 : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాద‌న‌లు విన్న అనంత‌రం శ్రీనివాస్‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ.5 వేల పూచీక‌త్తు, ఇద్ద‌రి ష్యూరిటీల‌తో బెయిల్ మంజూరు చేసింది. విచార‌ణ‌కు…

బిఆర్‌ఎస్‌ ‌నేతలను ఊచలు లెక్కపెట్టించే యత్నం

గ‌త ప‌దేళ్లలో చేసిన త‌ప్పిదాల‌కు ఆధారాల సేక‌ర‌ణ‌.. అగ్ర‌నేత‌ల‌కు ఉచ్చులు బిగించే దిశ‌గా కాంగ్రెస్‌ మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్రతినిధి రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఒక్కొక్కరిని ఊచలు లెక్కపెట్టించే పనిలోనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉందేమోననిపిస్తోంది .తాజాగా బిఆర్‌ఎస్‌ ‌నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ‌మాజీ చైర్మన్‌ ఎ‌ర్రోళ్ళ శ్రీనివాస్‌ను జైలుకు పంపే యత్నాన్ని…

ఒకే గొడుగు కిందికి రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ముహూర్తం ఈనెల 28, వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం మహబూబాబాద్‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసీ రెండు పార్టీలుగా విడిపోయి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అనేక దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఒకే న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనే ఆలోచనతో ఈ రెండు పార్టీల నేతలు…

మా భూములను అక్రమంగా లాక్కోవొద్దు…

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ప్రజా ప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి పురుగుమందు డబ్బాలు పట్టుకొని చిన్నబండి రేవు గ్రామ రైతుల నిరసన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ ఆ భూములే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు వారి గోడును…

ఎక్కేకాడ పైలం… దిగేకాడ పైలం…!

Kothagudem Railway Station (BDCR)

 అడుగు పెట్టేందుకు హడలెత్తుతున్నారు  నత్తనడకన సాగుతున్న నాసిరకం పనులు  అమృత్‌ కాదు.. అంతా ఆగమాగమే..  ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: కొత్తగూడెం రైల్వే స్టేషన్‌(బిడిసిఆర్‌)లోకి ప్రవేశించగానే భద్రం కొడుకో ఎక్కేకాడ…దిగేకాడ… జర పైలం కొడుకో అన్న పాట గుర్తు చేసుకోవల్సిందే అని ప్రయాణికులు అంటున్నారు. కొత్తగూడెం రైల్వే…

కేన్‌-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన

Kane-Betwa river linking project

కేన్‌-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్‌ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్‌ పాటిల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేన్‌-బేట్వా…