Category ముఖ్యాంశాలు

మన్మోహన్‌ హయాంలోనే… విప్లవాత్మక సంస్కరణల

ఆయన గొప్పతనాన్ని పివి గుర్తించారు..  రాజకీయాలకు అతీతంగా ఆర్థిక బాధ్యతలు అప్పగించిన పివి  మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలన్నతీర్మానానికి ఆమోదం  పివికి కూడా దిల్లీలో గుర్తింపు దక్కాలని కోరిన కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెం బర్‌30: మన్మోహన్‌ సింగ్‌ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తిం చిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్‌ఎస్‌…

మన్మోహన్‌ పై కాంగ్రెస్‌ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

Shame on Congress for doing politics on Manmohan

అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని ఆయన సేవలందించారు.. మన్మోహన్‌, పీవీలను అవమానించిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది :కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం పట్ల సోనియా కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తుండడం చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్రమంత్రి,…

రైతులతో చర్చలకు సిద్ధ్దమైన కేంద్రం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 30 (ఆర్‌ఎన్‌ఎ) : రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎంఎస్‌పిపై మొదటి రౌండ్‌ చర్చల కోసం జనవరి 3న సుప్రీం కమిటీ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)ని ఆహ్వానించింది. రిటైర్డ్‌ జస్టిస్‌ నవాబ్‌ సింగ్‌ అధ్యక్షతన ఏర్పడిన ఈ సుప్రీంకోర్టు కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. ఎస్‌కెఎం ఈ ఆహ్వానాన్ని అంగీకరించిందని…

దేశ ఆర్థిక వ్యవస్థకు దారి చూపిన దార్శనికుడు

మన్మోహన్‌కు నివాళి కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్‌ రావు స్కిల్‌ యూనివర్సిటీకి పివి పేరు పెట్టాలని డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదని చెప్పారు.…

అన్ని కార్యక్రమాల్లో … ప్రభుత్వ భాగస్వామిగా ఉంటాం..

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల  నైపుణ్యాభివృద్ధిపై సీఎం దార్శనికతకు కితాబు సత్య నాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో…

ఆర్థిక రూపశిల్పి మన్మోహన్‌

Financial architect Manmohan

దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారు.  అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మన్మోహన్‌కు శాసనభ ఘన నివాళి  భారతరత్న ఇవ్వాలంటూ ప్రత్యేక తీర్మానం  మన్మోహన్‌ దేశ గతిని మార్చిన నేత అని మంత్రుల కితాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. ఆయనకు భారతరత్న…

నేటినుండి భద్రాద్రిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు

Sri Vaikuntha Ekadashi Applied Study Festivals in Bhadradri

31 నుండి జనవరి 20 వరకు కొనసాగింపు 9న గోదావరి నదిలో తెప్పోత్సవం,10న తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం భద్రాచలం,ప్రజాతంత్ర,డిసెంబర్‌ 30 : ప్రముఖపుణ్యక్షేత్రమైన భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపే తంగా శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి.. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధి నామసంవత్సర పుష్య శుద్ధ…

ప్రజా ప్రభుత్వంలో రైతుకు భరోసా

బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా…

కెటిఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ-రేసు కేసులో కీల‌క ప‌రిణామం.. హైదరాబాద్‌, ‌డిసెంబర్ 28 (ఆర్‌ఎన్‌ఎ):  ‌ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ ‌కుమార్‌కు, హెచ్‌ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డికి  కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.…