Category ముఖ్యాంశాలు

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ప్రమాణం చేయించిన ఎల్జీ వికె సక్సేనా హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎన్‌డి పక్షాన పలువురు సిఎంలు, డిప్యూటి సిఎంలు హాజరు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే…

ఆం‌ధ్రా కు కృష్ణా నీళ్ల తరలింపు

పట్టింపు లేని ప్రభుత్వం తెలంగాణకు నష్టం జరుగుతున్నా మొద్దు నిద్ర చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ ‌తీరుతో నీళ్ల తరలింపు సులువైంది.. మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  తెలంగాణ రాష్ట్ర సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని…

రాజలింగమూర్తి హత్య కేసుపై ఐబీఐసీడీ విచారణకు ఆదేశం

గండ్ర వెంకటరమణా రెడ్డే హత్య చేయించాడని మృతుడి భార్య ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : జయశంకర్‌ ‌భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. లింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్యపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య…

నేడు పోలెపల్లికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పోలీస్‌ ‌శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.. విద్యుత్‌ , ‌వైద్య సేవల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ డంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ జాతరను శుక్రవారం సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌…

రాజలింగమూర్తి హత్యలో  కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు హస్తం

ఈ కేసును ఫాస్ట్రాక్‌ ‌కోర్టులో విచారిస్తాం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌ ‌మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపణలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి20: సామాజిక కార్యకర్త రాజలింగముర్తి హత్యపై సీబీసీఐడీతో విచారిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసుల విచారణ జరుగుతోందని.. దోషులను 24 గంటల్లోనే పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్‌ ‌కోర్టులో విచారణ…

కెసిఆర్‌ ఇం‌కా పగటి కలలు కంటున్నాడు

కాంగ్రెస్‌ ‌గ్రాఫ్‌ ‌తగ్గిపోతుందనే వాదన సత్యదూరం రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పూర్తిగా అదృశ్యం పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: కేసీఆర్‌ ‌చెప్పినంత మాత్రాన కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పడిపోయినట్లా అని పీసీసీ చీఫ్‌ ‌బీ. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రశ్నించారు.  బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌…

బిఆర్‌ఎస్‌ అం‌డతోనే ఎపి జలదోపిడీ

కృష్ణా జలాల్లో 200 టిఎంసిలు చాలన్న ఘనులు శ్రీశైలం, సాగర్‌లను ఎపికి అప్పగించి చోద్యం చూశారు తమను అప్రతిష్ట పాలు చేసేందుకే తప్పుడు ఆరోపణలు జేబులు నింపుకునేందుకే నాడు ప్రాజెక్ట్ ‌ల నిర్మాణం మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌, ‌పొన్నం ప్రభాకర్‌, ‌కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కృష్ణా నది జలాల…

కళ్లుండి చూడలేని కబోధులు కాంగ్రెస్‌ నేతలు

కేంద్ర బడ్జెట్‌ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ చీకటి మిత్రులు… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని,కళ్లుండి చూడలేని,…

నిరుపేద  విద్యార్థికి సీఎం బాసట

Revanth

కండరాల వ్యాధితో నడవలేని దీన స్థితి చలించిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తక్షణమే వైద్య సాయం అందించాలని ఆదేశం ఎలక్ట్రిక్‌ ‌వాహనాన్ని అందించాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద విద్యార్థి రాకేష్‌ ‌గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్‌ ‌కు…