హరహర మహదేవ

˜వేములవాడలో శివరాత్రి కోలాహలం ˜భారీగా తరలివొచ్చిన భక్తజనం ˜స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి ˜రాజన్న సేవలో ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శ్కెవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో కిక్కిరిసిపోయింది. మూడు లక్షల కుపైగా భక్తులు రాజరాజేశ్వర స్వామి…








