Category ముఖ్యాంశాలు

హరహర మహదేవ

˜వేములవాడలో శివరాత్రి కోలాహలం ˜భారీగా తరలివొచ్చిన భక్తజనం ˜స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి ˜రాజన్న సేవలో ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 :  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శ్కెవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో  కిక్కిరిసిపోయింది. మూడు లక్షల కుపైగా  భక్తులు రాజరాజేశ్వర స్వామి…

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌పాలసీపై త్వరలోనే నిర్ణయం

పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌పాలసీపై త్వరలోనే క్యాబినేట్‌ ‌లో నిర్ణయం తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు అన్నారు.   ‘‘హెచ్‌ఐసీసీ’’ బయో ఏషియా 2025 సదస్సులో  ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే తొలి సారిగా…

‌గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి

కాళేశ్వరం లో ఒక పిల్లరు మాత్రమే ఒంగింది… •ఆ ఒంగిన పిల్లరును 15నెలలుగా బాగు చేయలేకపోయారు.. •కాంగ్రెస్‌ ఏడాదిన్నర పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయ్‌..ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కాళేశ్వరం కూలిందంటూ కొందరు కాంగ్రెస్‌ ‌నేతలు హైదరాబాద్‌, ‌గాంధీభవన్‌లో కూర్చుని పిచ్చి మాటలు, చెబుతున్నోళ్లు ఒకసారి పలెల్లకు వొచ్చి గలగల పారుతున్న…

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి

మహాశివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్‌ ‌గాంధీపేరిట పూజలు జాతరలో బాల్య మిత్రులతో కలిసి సందడి ఖమ్మం, వైరా, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26, ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ…

కొనసాగుతున్న రెస్క్యూ పనులు బాధితులను రక్షించేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు

నాగర్‌కర్నూల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 :  టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వంద మందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజు లుగా నిరంతరాయంగా పనులు కొనసాగు తున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీల్కెనంత త్వరగా…

రెండ్రోజుల్లో బాధితులను వెలికితీసేందుకు ప్రణాళిక సిద్ధం

భారత సరిహద్దు రక్షణా దళం సేవలను వినియోగిస్తున్నాం.. ˜మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి నాగర్‌కర్నూల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 : శ్రీశైలం ఎడమ కాలువ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని రెండు రోజుల్లో సురక్షితంగా తీసుకురావడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌…

మార్చి 1 నుంచే లక్ష రేషన్‌ ‌కార్డులు పంపిణీ

రేషన్‌ ‌కార్డుల జారీకి రంగం సిద్ధం ఎన్నో ఏళ్ల తర్వాత తీరనున్న కల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 25 : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్న తెల్ల రేషన్‌కార్డు లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి…

ఆ ‌విమర్శలు తప్పుగా తీసుకోకండి…

అవగాహన లేని వారి మాటలు పట్టించుకోవద్దు.. •టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25:  కాంగ్రెస్‌ ‌పార్టీలోని ఇతర కులాలకు చెందిన కొంతమంది నాయకులు ఇటీవల రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవొద్దని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి విజ్ఞప్తి…

తెలంగాణలో ఎరువుల కొరత లేదు

కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు కేంద్రమంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి •ఎన్ని ఇబ్బందులున్నా ఠంఛన్‌ ‌గా పీఎం కిసాన్‌ ‌నిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : దేశంలో రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారమే పీఎం కిసాన్‌…