Category ముఖ్యాంశాలు

తెలంగాణలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆమోదించండి..

Approve ambitious projects in Telangana

రోడ్లు, భవనాల  శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిల్లీలో కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడికి వినతి  తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం న్యూదిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుని మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

గ్రూప్‌-2 ‌పరీక్షా ఫలితాలు విడుదల

ప్రభుత్వ శాఖల్లోని ఖాలీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 ‌పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జనరల్‌ ‌ర్యాంకింగ్‌ ‌లిస్టును టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-2 ‌నోటిఫికేషన్‌ ‌విడుదలకాగా, 5 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పరీక్షలకు 46 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే సగానికి…

నీటి ఎద్దడి రాకుండా సాగునీరు అందించాలి

Thummala Nageshwar Rao

సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించేందుకు చర్యలు   వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగునీరు అందించి రైతులకు బాసటగా నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని, రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల నేరుగా మాట్లాడారు.  వ్యవసాయ యాంత్రీకరణ లో చిన్న, సన్న…

5 లక్షల యువతకు సర్కారు భారీ నజరానా

రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6000 కోట్లు జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ వెల్లడించిన  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ.6 వేల కోట్లతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి పథకాలు అందిస్తామని రాష్ట్ర ఉప…

ఉద్యమకారులకు దక్కిన గుర్తింపు 

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లభించడంపై   తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేయగా, కాంగ్రెస్‌పార్టీ అద్దంకి దయాకర్‌కు ఎంఎల్సీ అభ్యర్థిగా టికెట్‌ ‌కేటాయించింది. వీరిద్దరూ ఉద్యమకారులే కావడంతో యావత్‌ ‌తెలంగాణ సమాజం వారికి సముచిత న్యాయం జరిగిందన్న సంతోషాన్ని వ్యక్తం…

అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు..

గవర్నర్‌ ప్రసంగం రోజు.. బడ్జెట్‌ రోజు వొస్తారు వెల్లడిరచిన వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ :  ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి కెసిఆర్‌ హాజరవుతారని చెప్పారు.…

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్‌..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం ˜బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని  తెలిపారు. అందుకే…

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి10: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహి స్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు. అదేవి ధంగా చక్రతీర్ధ స్నానంలో పాల్గొన్నారు. అంతకుముందు కొండపైన వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పోలీసుల గౌరవ వందనం…

లక్షలాది మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ

An unprecedented gathering of millions of people

˜27న బిఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ భారీ సభ ˜ఏడాదిపాటు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడకలు ˜హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ ది ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రజతోత్సవ సభను భారీస్థాయిలో నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ పార్టీ…