Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ ‌పాలనలో గ్రామీణ ప్రగతి అధోగతి

సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పల్లెలు •బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి24: కాంగ్రెస్‌ ‌పాలనలో పల్లెన్నీ పట్టిం చుకునే నాథుడే లేడని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. కేటీఆర్‌. ‌రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో నెలకొన్న సమ స్యలపై కేటీఆర్‌ ‌స్పందించారు. పల్లెలు నాడు కేసీఆర్‌ ‌పాలనలో ప్రగతి…

రేవంత్‌ ‌రెడ్డి చిల్లర రాజకీయాలు అందరికీ తెలుసు

•కేసీఆర్‌ ‌కు, గజ్వేల్‌ ‌కు మధ్య ఉన్నది తల్లీ పిల్లల పేగుబంధం •కాంగ్రస్‌ ‌పాలనతో గజ్వేల్‌ ‌కు రూపాయి పని చేశారా? •కేసీఆర్‌ ‌పై మాట్లాడే అర్హత రేవంత్‌ ‌కు లేదు.. •గజ్వేల్‌ ‌లో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 24 : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు, దివాలాకోరు…

సహాయక చర్యలు కొనసాగించండి

•పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ ‌లోతేటిని  నియమించాలి •ఎస్‌ఎల్‌ ‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ ‌పై సీఎం రేవంత్‌ ‌సమీక్ష  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 24 : ఎస్‌ఎల్‌ ‌బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు అవసరమైన సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి…

బిఆర్‌ఎస్‌ అ‌క్రమాలపై సమగ్ర దర్యాప్తు

కేసీఆర్‌ ‌బర్తరఫ్‌కు న్యాయపరంగా దృష్టి పెడతాం ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులను  ఆదుకుంటాం గజ్వేల్‌ ‌పరిధిలో ఉన్న పెండింగ్‌ ‌పనులకు నిధులు గజ్వేల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలతో సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం తన నివాసంలో గజ్వేల్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 24: గత బిఆర్‌ఎస్‌ ‌పార్టీ…

హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదల

Schedule released for Hyderabad local body elections

ఏప్రిల్‌ 23‌న పోలింగ్‌.. 25‌న ఫలితాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 24: హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదల్కెంది. ఎమ్మెల్సీ ఎంఎస్‌ ‌ప్రభాకర్‌ ‌పదవీ కాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌ప్రకటించింది. మార్చి 28న నోటిఫికేషన్‌ ‌విడుదలకానుంది. ఏప్రిల్‌ 4 ‌వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే…

రాజీవ్ యువ వికాసంతో యువత జీవితాల్లో మార్పు

ఈ పథకం విజయవంతానికి అంకితభావంతో పనిచేయాలి స్కీం అమలుకు నిధుల సమస్య లేదు దళారీల పైరవీలను కట్టడి చేయండి పథకం అమలుపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం…

ప్రభుత్వానికి తెలియకుండానే సర్కులర్ జారీ చేశారనడం హాస్యాస్పదం

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 22 : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయొద్దంటూ వైస్ ఛాన్స్ లర్ ఇచ్చిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలంటూ ఓయూ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి పోలీసులు విద్యార్థులను బెదిరిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. భయబ్రాంతులకు…

తలుచుకుంటేనే గుండె త‌రుక్కుపోతోంది..

harees rao

ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు సహాయక చర్యలో ఇప్పటికీ సరైన పురోగతి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి: మాజీ మంత్రి హరీష్ రావు   ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు అవుతోందని, మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారాయి  తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి…

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష

మందబలంతో ప్రజాస్వామ్యాన్ని నడపలేరు డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: మాజీ మంత్రి కేటీఆర్‌ దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో అవలంబిస్తోందని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో…