కాంగ్రెస్ పాలనలో గ్రామీణ ప్రగతి అధోగతి

సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పల్లెలు •బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి24: కాంగ్రెస్ పాలనలో పల్లెన్నీ పట్టిం చుకునే నాథుడే లేడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో నెలకొన్న సమ స్యలపై కేటీఆర్ స్పందించారు. పల్లెలు నాడు కేసీఆర్ పాలనలో ప్రగతి…








