Category ముఖ్యాంశాలు

మజ్లిస్‌ ‌కోసమే పోటీకి బీఆర్‌ఎస్‌ ‌దూరం

ఏ ప్రాతిపదికన పోటీకి దూరంగా ఉన్నారో చెప్పాలి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌21: ‌నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఎం‌దుకు పోటీ చేయడంలేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ‌చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. అత్యధిక వోట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో…

భూభార‌తితో భూ స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్కారం

వొచ్చేనెల నుంచి గ్రామ‌ప‌రిపాల‌నా అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 :  భూభార‌తి చ‌ట్టం ద్వారా రాష్ట్రంలోని భూ స‌మ‌స్య‌లన్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్ర‌క‌టించారు.భూభారతి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు, భూములున్న ఆసాముల కోసం…

‘హ్యామ్’తో రహదారులకు మహర్దశ

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హ్యామ్ రోడ్ల ప్రణాళికపై మంత్రి సుధీర్ఘ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన రహదారులను గుర్తించి హ్యామ్ మోడల్ లో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు.  సోమవారం  సచివాలయంలో రోడ్లు…

తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు

కొద్ది రోజులుగా  జెట్ స్పీడుతో పెరుగుతున్న ధరలు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  కొద్దిరోజులుగా జెట్ స్పీడులో పెరుగుతున్న బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెరిగింది. తులం (10 గ్రాములు) బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలు చేరింది. దీంతో సామాన్యుడు బంగారం కొనడం కాదు పేరు వింటేనే బెంబేలెత్తిపోయేలా ఉన్నాడు.  …

మంత్రుల హెలికాప్టర్ మిస్ ల్యాండ్..

భయంతో పరుగులు తీసిన జనం నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా‌ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్‌లో హాజరవుతున్నట్లుగా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కాస్త దూరంలో…

నన్ను టార్గెట్ చేస్తున్నారా?

2 వేల మంది షేర్ చేశారు.. చర్యలు అందరిపై ఉంటాయా? పోలీసుల నోటిసులపై స్పందించిన స్మితా సబర్వాల్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌19 : రాష్ట్రంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ…

బిజెపిని ఓడించే సత్తా కాంగ్రెస్ కే ఉంది..

కొత్త నాయకత్వాన్ని తీసుకుని వొస్తాం సరైన నేతలకు సరైన బాధ్యతలు అప్పగిస్తాం.. కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అహ్మదాబాద్‌, ప్రజాతంత్ర ఏ‌ప్రిల్‌ 19 : ‌బీజేపీని ఓడించగలిగే సత్తా కేవలం కాంగ్రెస్‌ ‌కు మాత్రమే ఉందని ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు.  గుజరాత్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ నైతిక్థసైర్యం…

హరీష్‌రావు కంట కన్నీరు..

ఓ చిన్నారి కథ విని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ‌రాజకీయాలలో ఆయన ఓటమెరగని నాయకుడు. ఆరడుగుల బుల్లెట్‌. అభివృద్ధి రాక్షసుడు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తు వేయడంలో దిట్ట. ఆయన ఎత్తులు వేస్తే ప్రత్యర్థులు చిత్తే. మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీల నేతలను చెడుగుడు ఆడుకుంటాడు. సబ్జెక్ట్ ఏదైనా,…

మరోసారి హైడ్రా కూల్చివేతలు షురూ..

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.  తాజాగా ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ‌కు చెందిన ఫామ్‌ ‌హౌస్‌ ‌ను హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. కొండాపూర్‌ ‌లోని సర్వే నంబర్‌ 79‌లో ఈ ఫామ్‌ ‌హౌస్‌ ‌ఉంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి…